గోదావరిఖనిలో వివేక్​ వెంకటస్వామి పర్యటన 

గోదావరిఖనిలో వివేక్​ వెంకటస్వామి పర్యటన 

గోదావరిఖని, వెలుగు: చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మంగళవారం గోదావరిఖనిలో పర్యటించారు. చెన్నూర్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న ఆయన మార్గమధ్యలో గోదావరిఖని బస్టాండ్​వద్ద కాసేపు ఆగారు. 

స్థానిక లీడర్లు, అభిమానులు కామ విజయ్​, పాకాల గోవర్ధన్​ రెడ్డి, మల్లేశ్​యాదవ్, ఎండీ రఫీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిప్పారపు మధు, జావెద్, నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, తదితరులు ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్​లో స్థానిక జర్నలిస్ట్​ జక్కం సత్యనారాయణ కుమారుడు శివ వివాహం సందర్భంగా వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి వారింటికి వెళ్లి ఆశీర్వదించారు.