గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా 101 వ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతారన్నారు.కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ కళ్లు తెరవాలన్నారు. బీజేపీ హయాంలో దేశంలో ఆకలికేకలు పెరిగాయన్నారు. పాక్,బంగ్లా కంటే భారత్ లో ఆకలి కేకలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. త్వరలో విద్యుత్ చట్టం తెచ్చి రాష్ట్ర హక్కులను కేంద్రం తీసుకోబోతుందన్నారు. రైతులకు, సామాన్యులకు,పేదలకు రక్షణ కావాలంటే దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం పోవాలన్నారు. దేశంలో మోడీ హయాంలో 80 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. పేదరికాన్ని పెంచిందన్నారు.దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నారన్నారు.
రైతులు బాగుపడాలంటే బీజేపీని పారదోలాలి
- తెలంగాణం
- November 30, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి