కాబూల్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి దాడులు జరగొచ్చని అమెరికా హెచ్చరించింది. 24 నుంచి 36 గంటల్లో ఎయిర్ పోర్టు దగ్గర ఆత్మాహుతి దాడి జరగొచ్చని బలంగా నమ్ముతోంది అమెరికా. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన విడుదల చేశారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. ఎయిర్ పోర్ట్ పై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. వచ్చే 24 నుంచి 36గంటల్లో దాడి జరగొచ్చని తమ కమాండర్లు తనకు తెలిపారని బైడెన్ చెప్పారు. ఈ నెల 26న ISIS-K జరిపిన ఆత్మాహుతి దాడిలో 169 ఆఫ్గన్ పౌరులతో పాటు... 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కాబుల్లో మరో దాడి జరగొచ్చు..అమెరికా హెచ్చరిక
- విదేశం
- August 29, 2021
లేటెస్ట్
- ప్రశాంతంగా ముగిసిన .. రెండో విడత ఎన్నికల పోలింగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?
- నన్ను చంపేందుకు కుట్ర.. గాలి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదు.. జేడీ లక్ష్మీనారాయణ
- 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు
- హరీశ్ రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది : చాడ వెంకటరెడ్డి
- T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
- బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ తెస్త : గడ్డం వంశీకృష్ణ
- ఒకే ఒక్కడు! .. లోక్ సభ ప్రచారాన్ని భుజాల మీద మోస్తున్న సీఎం రేవంత్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు