కొడగు: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు, కాలేజీలకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నాయి. కొవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసులు జరుపుకోవాలని స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో చాలా వరకు విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఓపెన్ అయిన ఓ పాఠశాలలో 32 మంది కరోనా బారినపడ్డారు. కర్నాటకలోని కొడగు జిల్లా మడికెరిలోని జవహార్ నవోదయ విద్యాలయలో చదువుకుంటున్న 22 మంది బాలురు, 10 మంది బాలికలకు వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ స్కూల్లో మొత్తం 270 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరికి వారం కింద కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్గా తేలిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ పంకజాషన్ స్పందించారు. స్టూడెంట్స్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం క్యాంపస్ను శానిటైజ్ చేశామన్నారు.
నవోదయ స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా
- దేశం
- October 28, 2021
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే