కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఒకవైపు సంపన్న దేశాలు ఆంక్షలను సడలిస్తుంటే.. మరోవైపు ఆసియా దేశాలు పెరుగుతున్న ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నాయని పేర్కొంది. ఆసియావ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్లు ప్రారంభమవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఇండోనేషియాలో కొవిడ్ మరణాల రేటు పదిరెట్లు పెరిగి.. కరోనాకు గ్లోబల్ హాట్స్పాట్గా నిలుస్తోందని డబ్ల్యూహెచ్వో వ్యాఖ్యానించింది. బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారిసంఖ్య 40 లక్షలు అనేది కేవలం అంచనా మాత్రమేనని.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రియేసస్ తెలిపారు. వైరస్ వెలుగులోకి వచ్చి 18 నెలలు గడిచినా ప్రపంచం ముందుకు సాగేందుకు ఇంకా కష్టపడుతోందన్నారు. టీకాలు, వైద్య పరికరాలను నిల్వ చేయడంపై ధనిక దేశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వల్ల ఇప్పటికి 40 లక్షల మంది బలి
- విదేశం
- July 8, 2021
లేటెస్ట్
- ఆధార్ ఫ్రీ అప్డేట్ .. 14 జూన్ వరకు పొడిగింపు .. అప్డేట్ చేసుకోండిలా..
- తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి
- క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?