అయోధ్య రామమందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. శిల్ప శాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారుచేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండా ఎగురవేయనున్నట్లు తెలుస్తున్నది.
అయోధ్య రామమందిరానికి ఐదున్నర టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం
- దేశం
- January 10, 2024
లేటెస్ట్
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
- ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది