పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఓ కారు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంబర్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆదివారం రాత్రి 11.30 గంటలకు దంకౌర్ ప్రాంతం వద్ద కారు ఖేర్లీ కాలువలో పడింది. మారుతి ఎర్టిగాలో మొత్తం 11 మంది ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆరుగురు చనిపోగా ఐదుగురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతులు మహేష్ (35), కిషన్లాల్ (50), నీరేష్ (17), రామ్ ఖిలాడి (75), మల్లు (12), నేత్రపాల్ (40) గా గుర్తించారు.
పొగమంచు ఎఫెక్ట్ తో కాల్వలో పడ్డ కారు .. ఆరుగురు మృతి
- దేశం
- December 30, 2019
లేటెస్ట్
- ఆఫ్ఘనిస్తాన్లో భారీ వరదలు..50 మంది మృతి
- రైల్వే కోడూరులో గంగమ్మ తల్లి జాతర.. ఎప్పుడంటే..
- ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు
- 75 ఏళ్ల మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారు.. మీ తర్వాత ప్రధాని ఎవరు : సీఎం కేజ్రీవాల్
- ఫినిషింగ్ టచ్.. పిఠాపురం చేరుకున్న జగన్
- Samantha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సమంత సంస్థలో ఉద్యోగాలు
- జనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రిషబ్ పంత్పై నిషేధం
Most Read News
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- బీ అలర్ట్ : హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం..
- Poco F6 Pro ... ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు.. లాంఛింగ్ ఎప్పుడంటే,,,
- GT vs CSK: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- ఫ్లైట్ జర్నీలో ఈ వస్తువులు నిషేధం.. ఎందుకంటే..
- IPL 2024: అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్న రోహిత్, హార్దిక్.. ఎప్పుడంటే..?
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్