కల్వర్ట్ ను ఢీ కొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

కల్వర్ట్ ను ఢీ కొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సిద్దార్థ్ నగర్ జిల్లాలోని మధుబని అనే ఊరి దగ్గర వంతెనపై కారు కల్వర్ట్ ను డీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు కూడా స్పాట్ లోనే చనిపోయారని సిద్ధార్థ్ నగర్ పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమానికి బీహార్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సిద్దార్థ్ నగర్ ఎస్పీ రామ్ త్రిపాఠీ తెలిపారు.

అమల్లోకి TS బీపాస్.. వచ్చే ఏడాది కొత్త GHMC చట్టం