దేశంలో కొత్తగా 6,387 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 6,387 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 6,387 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో బుధవారం నాటికి దేశంలోని కేసులు 1,51,767కు చేరాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వల్ల 4,337 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 170 మంది చనిపోయారు. అయితే ప్రస్తుతం దేశంలో 83,004 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా బారినపడి ఇప్పటివరకు 64,426 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 54,758 కేసులు నమోదయ్యాయి.

For More News..

తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి