తాలిబన్ల భయంతో వేరే దేశాలకు వెళ్లేందుకు అఫ్గాన్లు కాబూల్ విమానాశ్రయానికి భారీగా చేరుకుంటున్నారు. ఆదివారం కూడా పబ్లిక్ విపరీతంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దాంతో రద్దీని అరికట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో ప్రాణభయంతో జనాలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. అప్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత వేలాది మంది పౌరులు దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలివస్తున్నారు. రద్దీని నియంత్రించడం అక్కడి భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది.
కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
- విదేశం
- August 22, 2021
లేటెస్ట్
- నాగయ్య మృతి పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి
- బోన్ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు
- కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
- వీఎంసీ సిస్టమ్స్కు చెందిన రూ.55.73 కోట్లు జప్తు
- అదిలాబాద్లో కాంగ్రెస్ లోకి చేరికలు
- బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్
- బావర్చి రెస్టారెంట్కు 25 వేల జరిమానా
- స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
- కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు