హైదరాబాద్
పత్రికా స్వేచ్ఛ పేరుతో ప్రజా స్వేచ్ఛను హరించొద్దు.. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు : మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు : స్వేచ్ఛ పేరుతో పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల స్వేచ్ఛను హరించేలా నిరాధారమైన వార్తలు రాయొద్దని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జి
Read Moreరెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఒకరు మృతి.. 14 మందికి గాయాలు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ప్రమాదం
జడ్చర్ల, వెలుగు : రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్&zwn
Read Moreసోలార్ పంప్సెట్ల ద్వారా రైతులకు అదనపు ఆదాయం.. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం/మధిర/ఎర్రుపాలెం, వెలుగు : రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా ప్
Read Moreఅప్పట్లో రౌడీ.. ఇప్పుడు పూజారి..21 కేసులు.. 14 ఏండ్లుగా పరారీ
గ్యాస్ కనెక్షన్తో చిక్కిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సుల్తాన్ బజార్, వెలుగు: గత14 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్
Read Moreచదువు రాక కాదు.. లెర్నింగ్ డిసెబిలిటీతోనే సమస్య
రాష్ట్రంలో 21 వేల మందికిపైగా అభ్యసన వైకల్య బాధితులు దివ్యాంగ విద్యార్థుల్లో అత్యధికంగా 29.21 శాతం మంది వీరే.. సర్కారు బడుల్లో శిక్ష
Read Moreజూన్ 2 నాటికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి.. కూసుమంచి మండలంలో హౌసింగ్ ఎండీ పీవీ.గౌతమ్ పర్యటన
కూసుమంచి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ ఎండీ పీవీ.గ
Read Moreఇండ్ల స్థలాల పేరుతో మోసం.. బీజేపీ నేతపై చర్యలకు బాధితుల డిమాండ్
నారాయణగూడ, వెలుగు: ఇండ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ నర్సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురా
Read Moreసీపీఆర్ చేసి.. ప్రాణం నిలిపిన కానిస్టేబుల్..విద్యుత్ స్థంభం పై నుంచి కిందపడిన కాంట్రాక్ట్ ఉద్యోగి
ఓల్డ్సిటీ, వెలుగు: కార్వాన్ పరిధిలోని కుమ్మరవాడి వద్ద విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కింద పడిపోయిన రాజు నాయక్ (4
Read Moreడిప్లొమా లేకుండా ఎంపికైన ఏఈలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: కనీస అర్హత అయిన డిప్లొమా లేకుండా బీటెక్, బీఈ డిగ్రీలతో ఏఈ తదితర పోస్టులకు ఎంపికైన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిని కేసులో
Read Moreవడగాడ్పులు కూడా విపత్తే..వాటినీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పరిధిలోకి తేవాలె: మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పోరాటం ప్రజల ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ అన్నారు. ఢిల్లీలో కేంద్రం రూపొందించే విధానాలకు..
Read Moreసనత్ నగర్ టిమ్స్ పనులు త్వరగా పూర్తి చేయండి ..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్
Read Moreపొలిటికల్ లీడర్లు..అడ్డొస్తున్న పత్రికల అంతం చూస్తున్నారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పత్రికలు, చానళ్లు ప్రజలవైపు నిలబడాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు నందిని సిధారెడ్
Read Moreజూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష
టీజేఎంయూ పిలుపుకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య మద్దతు ఈ నెల 31న అన్ని డిపోలలో ‘డిమాండ్ డే’ పాటించాలని జేఏసీ పిలుపు సీఎం రేవంత్ రె
Read More












