
హైదరాబాద్
పశువుల కాపరిపై పులి దాడి .. కాగజ్నగర్ దవాఖానకు తరలింపు
కుమ్రం భీం జిల్లా నందిగూడ శివారులో అటాక్ గాయాలతో తప్పించుకున్న వ్యక్తి కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్&zw
Read Moreడిసెంబర్ 15 నుంచి ఫ్యాప్సీ భవన్లో పాత నాణేలు, స్టాంపుల ప్రదర్శన
బషీర్బాగ్, వెలుగు: చరిత్ర, పురాతన అంశాలు, మన పూర్వీకుల జీవన విధానంపై స్టూడెంట్లు, యువతకు అవగాహన కల్పించేందుకు ఫిలాటెలిక్ అండ్ హాబీస్&zwnj
Read Moreప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం : కలెక్టర్ గౌతమ్
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, తహసీల్దార్లపై ఉందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం అంత
Read Moreసిరిసిల్ల జోన్ వద్దే వద్దు! .. మెదక్ జిల్లాను చార్మినార్లో కలపాలని డిమాండ్
జేఏసీ ఆధ్వర్యంలో మళ్లీ మొదలైన ఉద్యమం అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలకు వినతులు మొన్నటి దాకా తొక్కిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప
Read Moreడిసెంబర్ 16న మంత్రి సీతక్కకు రవీంద్రభారతిలో సన్మానం
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు ఈ నెల 16న
Read Moreహైకమాండ్ ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీ చేస్త : రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే.. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గతంలో
Read Moreమ్యూజిక్ ఫౌంటెయిన్ చూసేదెన్నడో?.. ప్రారంభించిన కొద్దిరోజులకే బంద్
ముందుకు సాగని తరలింపు పనులు 10 నెలల కిందట హుస్సేన్సాగర్లో ప్రారంభం రూ. 21 కోట్లతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ సందర్శకుల రద్దీ కారణంగా ట్రాఫిక్
Read Moreబల్దియా ఉద్యోగులకు జీతాలు రాలే
12వ తేదీ దాటినా పర్మినెంట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు అందని వేతనాలు హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్
Read Moreసింగరేణి సీఎండీ శ్రీధర్పై సీఎంకు కంప్లైంట్
ఈమెయిల్ లో ఫిర్యాదు చేసిన టీబీజీకేఎస్ మాజీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారికంగా భూములు భవనాలు కేటాయించారని ఆరోపణ
Read Moreదుండిగల్లో వ్యక్తి దారుణ హత్య
దుండిగల్, వెలుగు: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల
Read Moreనేలపై పడుకోబెట్టి రోగికి చికిత్స .. ఎంజీఎంలో సిబ్బంది నిర్వాకం
వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఓ రోగిని నేలపై పడుకోబెట్టి చికిత్స చేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. గీసుగొండకు చెంద
Read Moreపట్టుదలకు మారుపేరు కేవీ రంగారెడ్డి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: పట్టుదలకు మారుపేరు కొండా వెంకట రంగారెడ్డి అని చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ తొలి డిప్యూట
Read Moreకాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
కడియం, పల్లా, రాజాసింగ్లపై డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్,
Read More