హైదరాబాద్

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 28న నిజామాబాద్, నిర్మల్, కామారెడ

Read More

ఎలక్షన్స్ కు ఒక్క రోజే టైం.. కార్లలో తరలిస్తున్న రూ.కోటి సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల పోటాపోటీగా భారీగా నగదు, ఉచితాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద

Read More

అప్పుల బాధతో  తెలంగాణ రైతు ఆత్మహత్య

మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్  భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో చో

Read More

నవంబర్ 29,30 నా హైదరాబాద్ లో స్కూలకు సెలవు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఇయ్యాల, రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 29న స్కూళ్లలో ఎన్ని

Read More

రూ.25 వేల కోట్లతో ..ఉప్పల్​ను అభివృద్ధి చేశాం : బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, వెలుగు: రూ.25 వేల కోట్లతో ఉప్పల్ సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల

Read More

శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరేస్తం : అరికెపూడి గాంధీ

మాదాపూర్, వెలుగు :  శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప

Read More

ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : అనుదీప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఉప ఎన

Read More

చేవెళ్లకు కేసీఆర్‌‌ ఎందుకొచ్చాడో ఆయనకే తెలియదు :   కొండా విశ్వేశ్వర రెడ్డి 

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్లలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌‌ ఎందుకొచ్చిండో ఆయనకే తెలియదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ

Read More

అన్ని రంగాల్లో సికింద్రాబాద్​ను టాప్​లో నిలిపాం :   పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు :  అన్ని రంగాల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్​ను టాప్​లో నిలిపామని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఎన్నికల ప

Read More

తెలంగాణపై నేషనల్ మీడియా ఫోకస్! .. ప్రముఖ జర్నలిస్టులతో కవరేజీ

ప్రధాన పార్టీల జాతీయ నేతలంతా ఇక్కడే మోహరింపు హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ రాజకీయాలపై నేషనల్ మీడియా ఫోకస్ పెట్టింది. జాతీయ స్థాయి నాయకులంత

Read More

నవంబర్ 30న అన్ని సంస్థలకు సెలవు

హైదరాబాద్, వెలుగు :  పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు

Read More

కాంగ్రెస్ ఒక్కటే ప్రజల పక్షం : సీఎం అశోక్​ గెహ్లాట్

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ, బీఆర్ఎస్​పార్టీలు కలిసి పని చేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్​ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పేపర్ల లీ

Read More

ఓటుకు పోతున్నరు.. సొంతూళ్ల బాట పట్టిన వలస ఓటర్లు

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. ప

Read More