హైదరాబాద్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 రోజుల బస్సు యాత్ర
గిరిజనుల రిజర్వేషన్లకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో గిరిజనులకు రిజర్వేషన్లను అమ
Read Moreపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తేనే పైసలు!..నిలిచిపోయిన రూ.400 కోట్లపైగా 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్
ప్రారంభమైన 16వ కమిషన్ ఫండ్స్ బకాయిలు, కొత్త నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందే హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరగక
Read Moreఇదేం క్రమశిక్షణ?..కాంగ్రెస్లో చిన్న నేతలపైనే చర్యలు
పెద్ద నేతలకు షోకాజ్ నోటీస్లతో సరి సమస్య పరిష్కారం
Read Moreదిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత...
తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. 85 ఏళ్ళ వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ( జూన్ 10 ) మరణించారు. భారతీర
Read Moreపదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తీరు 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా తయారైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.
Read Moreరెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు..బీఆర్ఎస్ హయాంలో డిస్కంలను అప్పులపాలు చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనగామ, యాదాద్రి జిల్లాల్లో రూ. 74.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జనగామ/యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కనుర
Read Moreరవాణాశాఖ రూల్స్ ఉల్లంఘించిన 211 వాహనాలు సీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించిన 211 వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్&zw
Read Moreఈఎన్సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు... ఆర్ అండ్ బీలో అవినీతి అనకొండ
మోహన్ నాయక్ ఇల్లు, 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు 15 గోల్డ్ బిస్కెట్లు సహా రెండున్నర కిలోల బంగారం, ఆరు కిలోల వెండ
Read Moreప్రధాన ఆలయాల్లో చేనేత శాలువాలే ఇవ్వాలి..పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా అందించే శాలువాలు చేనేతతో తయారైనవి మాత్రమే వినియోగించాలని ప్రముఖ చేనేత కళాకారుడ
Read Moreఅధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న రోడ్లు, బ్రిడ్జీలను గుర్తించి హెచ్చరిక బోర్డులు పెట్టాలి ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
Read Moreవడ్ల కొనుగోళ్లలో ఆలిండియా రికార్డ్..రెండు సీజన్లలో కలిపి 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి ఉత్తమ్
దేశం మొత్తం కొనుగోళ్లలో 61శాతం తెలంగాణదే కేంద్ర లక్ష్యాలను మించి 75 లక్షల టన్నులు అధికంగా కొనుగోలు రైతుల కోసం రూ.16,645 కోట్ల అదనపు భారం భరించా
Read Moreఏడాదికి మూడుసార్లు ఫీజులు..రీయింబర్స్మెంట్ విడుదలకు పక్కా షెడ్యూల్
ఆగస్టు15, డిసెంబర్ 30, ఫిబ్రవరి 28న నిధుల జమ నేరుగా స్టూడెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకే నగదు పైసలు పడ్డ వారం రోజుల్లో
Read Moreఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక ఫస్ట్ కే శాలరీలు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రతి నెలా 21వ తేదీ నుంచి తదుపరి నెల 20 వరకు అటెండెన్స్ జీతాల చెల్లింపుల్లో ఆలస్యమైతే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద
Read More












