హైదరాబాద్
టెర్రస్ పై గంజాయి మొక్కలు సాగు..మలక్ పేట్ లో ఇద్దరు బీహారీలు అరెస్ట్
హైదరాబాద్ సిటీలో విచ్చలవిడిగా గంజాయి విక్రయం జరుగుతోంది. కొందరు ఇతర ప్రాంతాలనుంచి గంజాయి తెచ్చి సిటీలో అమ్ముతుండగా.. మరొకొందరు ఏకంగా ఇండ్ల
Read Moreకేసీఆర్ను కలిసిన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచులు
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన
Read Moreతెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సోనియా గాంధీ సందేశం
హైదరాబాద్: తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషి
Read Moreకోకాపేట భూముల నాలుగో విడత వేలం.. ఎకరం ధర ఎంత పలికిందంటే..
హైదరాబాద్ కోకాపేట భూములు భూములకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా లేదు. వేలంలో HMDA కు కోట్లు కురిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరాకు
Read Moreరతన్ టాటా సవతి తల్లి.. ప్రస్తుత టాటా ట్రస్ట్ చైర్మన్ తల్లి కన్నుమూత
టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, దివంగత రతన్ టాటా సవతి తల్లి అయిన సిమోన్ టాటా(95) అనారోగ్యంతో శుక్రవారం ( డిసెంబర్5) కన్నుమూశారు. రతన్ టా
Read Moreఅంబేద్కర్ విద్యా సంస్థలకు మరో గౌరవం.. సీఐఐ గోల్డ్ అవార్డు
అంబేద్కర్ విద్యాసంస్థలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సీఐఐ గ్లోబల్ సమ్మిట్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్ గోల్డ్ కేటగిరీలో అవార్డు సాధించింది.
Read Moreడిసెంబర్ 15 లోపు సాధారణ స్థితికి ఇండిగో సేవలు: సీఈవో పీటర్ ఎల్బర్స్
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై ఆ కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన చేశారు. 2025, డిసెంబర్ 15 లోపు ఇండిగో సేవలు సాధారణ
Read Moreరూ.60వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్
అవినీతి, అక్రమాస్తులు, లంచం కేసుల్లో రోజుకో ఉన్నతాధికారి పట్టుబడుతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్
Read Moreముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ.. మూడో విడతలో ఎన్ని సర్పంచ్ స్థానాలంటే..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టితో (డిసెంబర్ 05) నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మూడో దశ నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఆఖరిరోజు నామినేషన్లు స్వ
Read Moreనాలుగు రోజుల్లో రూ.600కోట్ల లిక్కర్ తాగారు..తెలంగాణలో రికార్డు స్థాయిలో అమ్మకాలు
తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 600కోట్లు లిక్కర్ తాగారు మనోళ్లు. డిసెంబర్ 1 నుంచి 4 వరకు భారీగా
Read Moreపోటీ పరీక్షలకు సిద్ధంకండి.. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం: సీఎం రేవంత్
హైదరాబాద్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని.. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పా
Read Moreఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్.. DGCA ఆదేశాల నిలిపివేత.. హై లెవెల్ కమిటీతో విచారణకు ఆదేశం
ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభానికి సంబంధించి తక్షణ చర్యలకు ఉపక్రమించింది కేంద్ర పౌర విమానయాన శాఖ. విమాన రాకపోకల
Read More2026, మార్చి 31లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు స్టార్ట్: సీఎం రేవంత్
హైదరాబాద్: 2026, మార్చి 31లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు స్టార్ట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు (డిసెంబర్)లోపు మమునూరు ఎయిర్ పోర్టు
Read More













