లేటెస్ట్

రసవత్తరంగా నిజామాబాద్ డీసీసీబీ .. అవిశ్వాస రాజకీయం

పోటాపోటీగా క్యాంపులు హైదరాబాద్​ నుంచి గోవా తరలిన వైస్ చైర్మన్​ రమేశ్​రెడ్డి గ్రూప్​ మద్దతిచ్చే డైరెక్టర్లతో భాస్కర్​రెడ్డి సీక్రెట్​ క్యాంప్​&n

Read More

నీటి ఎద్దడి నివారణకు చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం

Read More

ఎక్కువ తక్కువ మాట్లాడకు..అభివృద్ధి మీద చర్చకు రా..!: బలరాంనాయక్​

కొత్తగూడ,వెలుగు : ‘ఖబడ్దార్​...ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావ్...నీకు మంచిది కాదు’ అంటూ మహబూబాబాద్ ఎంపీ కవితపై కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి మాజ

Read More

పైసలుంటేనే రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు

తహసీల్దార్​ రజనీపై గతంలోనూ ఆరోపణలు మెండుగా  బీఆర్​ఎస్ లీడర్ల సపోర్ట్   సాదాబైనామా క్రమబద్ధీకరణ సమయంలో వీఆర్వో సూసైడ్​ హనుమకొండ,

Read More

భూవివాదాలే వారికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్​

జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై అవినీతి మరకలు  ఇటీవల నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ అరెస్ట్ 

Read More

బీఆర్‌‌‌‌ఎస్ చచ్చిన పాము..ఆ పార్టీకి పార్లమెంట్‌‌ అభ్యర్థులు దొరకట్లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 నల్గొండ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్​ చచ్చిన పాము అని, ఆ పార్టీకి పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరక

Read More

పంచాయతీ రాజ్ ఈఎన్సీగా కనకరత్నం

 హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఈఎన్సీగా కనకరత్నం నియమితులయ్యారు. బుధవారం సాయంత్రమే ఆయన ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి

Read More

జమ్మికుంట ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు

 ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు రూ.20 కోట్ల విలువైన ప్రాపర్టీ గుర్తింపు హనుమకొండ/కరీంనగర్/హనుమకొండ సిటీ, వెలుగు: ఆదాయానికి మించి

Read More

రోజుకు 35 మిలియన్ ​యూనిట్లు .. అదనంగా వాడుతున్రు!

ఖమ్మం జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈసారి పెరిగిన విద్యుత్​ వినియోగం  మార్చి రెండో వారంలోనే ముదిరిన ఎండలు ఫ్యాన్లు, ఏసీ, కూలర్లు వాడక తప్పట్

Read More

డబ్బులు ఇవ్వాలని రిపోర్టర్ల బ్లాక్ మెయిల్

 ఒత్తిడి భరించలేకనే ముగ్గురు కొడుకులను చంపేసి రవి ఆత్మహత్య  ఈ నెల 3న ఘటన  ఇద్దరు రిపోర్టర్లు, హోంగార్డు అరెస్టు.. మరో ఏడుగురి కో

Read More

గ్రూప్ 1కు 2.7 లక్షల అప్లికేషన్లు

 నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు  హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ఎగ్జామ్ దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనున్నది. బు

Read More

నీళ్ల కరువుపై మేలుకోండి.. బెంగళూరు పరిస్థితి ఇక్కడ రానివ్వద్దు

ప్రభుత్వ అధికారులకు హైకోర్టు హెచ్చరిక నీటి లభ్యత, వినియోగాన్ని బేరీజు వేసుకోవాలని సూచన  హైదరాబాద్, వెలుగు: నీటి సమస్య తీవ్ర రూపం ద

Read More

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కార్ : లక్ష్మణ్ 

కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే, దానికి వాళ్లే బాధ్యులు బీఆర్ఎస్.. ఓ చచ్చిన పాము అని కామెంట్  హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్

Read More