లేటెస్ట్
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా
కరీంనగర్ టౌన్,వెలుగు:పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని జీపీ కార్మికులు కలెక్టరేట్ ఎదు
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. డీసీఎంను ఢీ కొట్టిన ఆటో.. ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని
Read Moreసాగర్కు పోటెత్తుతున్న వరద
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద పోటెత్తుతోంది. సాగర్కు 2,73,641 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో
Read Moreరోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గరిడేపల్లి, నేరేడుచర్ల, వెలుగు: రోడ్లు నాణ్యతతో పాటు వేగవంతంగా నిర్మించాలని, నాణ్యత లోపిస్తే కాంట్రా
Read Moreరాజకీయాలకు అతీతంగా డెవలప్ మెంట్ : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయంగా పోటీ పడదామని, మిగతా సమయంలో అందరం యూనిటీగా
Read Moreప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మోతె (మునగాల), వెలుగు: కోదాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్
Read More4,104 కేజీల నల్ల బెల్లం పట్టివేత
అశ్వారావుపేట, వెలుగు: అక్రమంగా నల్లబెల్లాన్ని వ్యాన్ లో తరలిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడ
Read Moreవైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణకు రెడీ : జానయ్య
ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని
Read Moreక్రీడల్లో రాణిస్తే ఎన్నో ఉపయోగాలు : సౌరబ్ శర్మ
ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్వంచ, వెలుగు : చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించడంతోఎన్నో ఉప యోగాలు ఉన్నాయని భద్రాద్రికొత్తగూడెం ట్రైనీ కలెక
Read Moreజైడస్తో పింకథాన్ జోడీ
ముంబై: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఫార్మా కంపెనీ జైడస్ పింకథాన్తో చేతులు కలిపింది. డిసెంబరు 21న
Read Moreగంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్... మంచిర్యాల పోలీసుల అదుపులో నిందితులు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో గంజాయి అమ్ముతుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశే
Read Moreపల్లె పోరుకు సన్నద్ధం.. రిటర్నింగ్, పోలింగ్ అధికారులకు ట్రైనింగ్
కామారెడ్డి జిల్లాలో 213 మంది రిటర్నింగ్ అధికారులు ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టుకుంటున్న ఔత్సాహికులు కామారెడ్డి, వెలుగు: పల్లె పోరుకు అధ
Read Moreనిర్మల్ జిల్లా మామడలో శివాజీ విగ్రహావిష్కరణ
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలే
Read More












