లేటెస్ట్
సెల్ఫీ తీసుకున్న మహాత్మా గాంధీ.. ఏఐతో ఫొటో క్రియేట్ చేసిన ఆర్టిస్ట్
ఈ మధ్య ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) గురించే మాట్లాడుకుంటున్నారు. దీని సాయంతో మనిషి చేయాలేని పని, చేయాల్సిన పనిని చిటికెలో చేసేస్తున్నారు
Read MoreTSPSC : పేపర్ లీక్ కేసు..హైకోర్టుకు హాజరైన రేవంత్
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూ రాష్ట్ర ప
Read MoreDelhi liquor scam : ఫోన్ల చుట్టూ ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫోన్ల చుట్టే ఈడీ విచారణ తిరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం లేదా మార్చినట్టుగా ఈడీ అధికారులు అభియ
Read MoreLiquor scam: ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. ఈడీ ఆఫీసులోకి కవిత
మూడో రోజు ఈడీ ఆఫీసులో (Liquor scam) విచారణకు హాజరయిన కవిత..(Kavitha) చాలా ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. చాలా యాక్టివ్ గా కనిపించారు. మార్చి 21వ తేదీ ఉద
Read MoreHMDA అధికారులపై కబ్జాదారుల దాడి
భూమి సర్వే చేయడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులపై భూకబ్జాదారులు దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ రెవ
Read Moreరాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై
Read MoreGold rate : 24 గంటల్లో15వందలు పెరిగిన బంగారం ధర
దేశంలో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. గడిచిన కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత 24 గంటల్లో భారీగా
Read MoreLiquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.
Read Moreliquor scam : మీడియాకు ఫోన్లు చూపించిన కవిత
ఈడీ విచారణకు హాజరుకావటానికి.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న మీడియాకు తన మొబైల్ ఫ
Read Moreపాకెట్ ఏసీలు కూడా వచ్చేశాయి.. ధర ఎంతంటే..
ఎక్కువగా బయట తిరిగేవాళ్ల.. ఎండ, వేడి నుంచి తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగి ఉపశమనం పొందుతుంటారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ, కూలర్ల కింద సేద తీరుత
Read Moreనిమ్స్ లో నర్సుల ఆందోళన.. ఆగిన ఆపరేషన్లు
హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ లో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హస్పిటల్ ముందు పెద్ద సంఖ్యలో నర్సులు బై
Read Moreనాటు నాటు పాటను మెచ్చిన ఎలాన్ మస్క్
త్రిబుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ పాటను
Read Moreనేను బతికే ఉన్నాను.. కోట
నేను బతికే ఉన్నాను.. చనిపోలేదంటూ స్వయంగా ప్రకటించుకున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావటంతో.. ఉదయం నుంచ
Read More












