లేటెస్ట్

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి.. 21 నెలల్లో రూ.1,026 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు : గడిచిన 21 నెలల్లో స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గానికి రూ.1,026 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చానని, వచ్చే మూడేండ్లలో మరో రూ.2 వేల కోట్లను త

Read More

కామారెడ్డి జిల్లాలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధికారులతో ని

Read More

Nana Patekar: గొప్ప మనసు చాటుకున్న నటుడు నానా పటేకర్.. పాక్ ఆర్మీ కాల్పుల్లో గాయపడ్డ కుటుంబాలకు సహాయం

ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ ప్రేక్షకులకు సుపరిచితమే. తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు సామాజిక సేవలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో

Read More

వడ్డీల భారాన్ని తగ్గిస్తున్నాం..11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు : రాష్ట్ర బడ్జెట్​లో నెలకు 11 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని, గత పాలకులు చేసిన 26 వేల కోట్ల అప్పుకు 11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానిక

Read More

Bathukamma Special :మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. నైవేద్యంగా సత్తుపిండి, పాలు, బెల్లం

తెలంగాణలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. ఆడపిల్లలు పట్టు పరికిణీలు ధరించి.. రంగురంగుల ముగ్గులు వేసి.. రంగు రంగుల పూలతో సిద్ధం చేసిన బతుకమ్మలను ముగ్గు

Read More

కవులు, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ : ఎంపీ కడియం కావ్య

హనుమకొండ, వెలుగు: కవులు, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్ అని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కాకతీయ నృత్య, నాటకో

Read More

రాయనగూడెం వద్ద కొబ్బరి బొండాల లారీ బోల్తా..

సూర్యాపేట, వెలుగు:- ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కొబ్బరిబొండాల డీసీఎం సూర్యాపేట మండలం రాయనగూడెం వద్ద ముందు వెళుతున్న వాహనం సడన్ బ్రేక్‌

Read More

ఢిల్లీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. కుట్టు అట్ట తిని 200 మందికి అస్వస్థత..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కుట్టు అట్ట (బక్‌వీట్ గింజల నుండి తయారయ్యే ఒక రకమైన పిండి) తిని దాదాపు 200 మంది అస్వ

Read More

కార్మికుల హక్కులు కాంగ్రెస్‌తోనే సాధ్యం : యరగాని నాగన్న గౌడ్

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ హుజూర్ నగర్, వెలుగు: దేశం, రాష్ట్రంలో మొదటి నుంచి కార్మిక హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం

Read More

యాదగిరిగుట్టలో 'కియోస్క్' సేవలు స్టార్ట్ : చైర్మన్ నరసింహమూర్తి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 'కియోస్క్' యంత్రాల సేవలు సోమవారం నుంచి అందు బాటులోకి వచ్చాయి. ఈ సేవలను

Read More

కోల్‌కతాలో భారీ వర్షం: ఇళ్లలోకి నీరు, మునిగిన వీధులు, 5 మృతి, నిలిచిన మెట్రో సేవలు..

నిన్న రాత్రి నుంచి కోల్‌కతాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇవ్వాళ చాలా ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరగా, వీధులన్నీ నీట మునిగాయి. కోల్‌కతా సహా

Read More

కొత్త కార్లే తక్కువకు వస్తుంటే.. సెకండ్ హ్యాండ్ కార్లు ఇంకెంత తగ్గాలి.. : కార్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు..!

సెప్టెంబర్ 22 అంటే సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర తెచ్చిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కార్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. దీంతో మారుతీ లాంటి కంపెనీలు అ

Read More

అమరావతిపై FB పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌పై.. ఏపీ ప్రభుత్వం వేటు

తిరుపతి: తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుభాష్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్&zw

Read More