లేటెస్ట్
సైబర్ చీటర్లకు పోలీసుల ఝలక్.. ఇద్దరు బాధితులను కాపాడిన సిబ్బంది
15 నిమిషాల్లో రూ.1.18 లక్షలు రికవరీ బషీర్బాగ్, వెలుగు: ఇద్దరు బాధితుల నుంచి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైం పోలీసులు ఝలక్ ఇచ్
Read Moreనానో బనానాతో సోషల్ మీడియా షేక్.. గూగుల్ జెమిని ఇమేజ్ టూల్తో చిటికెలో 3డీ ఫిగరిన్స్
అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నానో బనానా ట్రెండ్ వైరల్ ఖర్చు, టెక్నికల్ స్కిల్స్ అక్కరలేకపోవడంతో తెగవాడేస్తున్న యూజర
Read More4 వేల మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్
ఒక్కో సంఘానికి 15 వేల చొప్పున 6 కోట్లు రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 4,079 మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ. 6.11 కోట్ల రివాల్వింగ్
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కే ప్రయాణికులకు ఆఫర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఆర్సీటీసీ ప్రయాణికులకు మరో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్ట్ రైలు న
Read Moreనాడు తొలి మహిళా సీజే.. నేడు తొలి మహిళా ప్రధాని.. నేపాల్ ప్రధానిగా సుశీల కర్కీ
ప్రెసిడెంట్ పౌడేల్ సమక్షంలో ప్రమాణం దేశ తొలి మహిళా ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజే రికార్డ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ భే
Read Moreద్రవ్యోల్బణం 2.07 % హైక్.. జులైతో పోలిస్తే ఆగస్టులో స్వల్ప పెరుగుదల
న్యూఢిల్లీ: ఇండియాలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 2.07 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి 1.55 శాతానికి దిగొచ్చిన విష
Read Moreక్రిస్టియన్లకు అండగా ఉంటం : మంత్రి వివేక్ వెంకటస్వామి
నిధులు, పథకాలు, పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి వైఎంసీఏలో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాణ్ని అందరూ ఐక
Read Moreడిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడికి టోకరా... రూ.21 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
బషీర్బాగ్, వెలుగు: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. యాకుత్ పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గత నెల 14న స్కామర్స్ ఫోన్ చ
Read Moreవినాయక నిమజ్జనంలో విషాదం.. ఊరేగింపు జరుగుతుండగా భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా భక్తుల పైకి ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జ
Read Moreగాంధీని మోడల్ హాస్పిటల్గా చేస్తా: కొత్త సూపరింటెండెంట్ ఎన్.వాణి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన కొత్త సూపరింటెండెంట్ గా అడిషనల్డీఎంఈ ప్రొఫెసర్ఎన్.వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1981 బ్యా
Read Moreసెప్టెంబర్15 నుంచి గుట్టలో కృష్ణాష్టమి వేడుకలు..శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపా
Read Moreప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏఐ.. అల్బేనియా కేబినెట్లో ఏఐ మినిస్టర్!
ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ వర్చువల్ మంత్రి.. పేరు డియెల్లా అవినీతి కట్టడి కోసమేనని ప్రధాని ఏడీ రామా వెల్లడి టిరానా: ఇప్
Read Moreహయత్ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో దంచికొట్టిన వర్షం.. వరదకు కొట్టుకుపోయిన ఇంటి పునాది
ఎల్బీనగర్, వెలుగు: వరద ధాటికి ఓ ఇంటి పునాది కొద్దిగా కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ కరెంట్ స్తంభం ఆ భవనంపైకి ఒరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గు
Read More












