
ఆదిలాబాద్
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు: కలెక్టర్
మంచిర్యాల, వెలుగు: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన
Read Moreడీఎస్సీలో సత్తా చాటిన కావేరి లైబ్రరీ రీడర్స్
పది మందికి టీచర్ జాబులు నిర్మల్ నిర్మల్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: డాక్టర్ అప్పాల కావేరి మెమోరియల్ డిజిటల్ లైబ్రరీలో ప్రిపేర్ అయిన పది మ
Read Moreవయోవృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత
నెట్వర్క్, వెలుగు: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు వయోవృద్ధులను శాలువాలు, మెమొంటోలతో
Read Moreగుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బెల్గాంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గంగన్న(58) తాంసి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తూ గుం
Read Moreఅతివేగానికి ఐదుగురు బలి
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. వీరిలో ముగ్గురు చిన్నారులు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద హై వేపై అర్ధరాత్రి ఘటన గుడిహత్నూర్&zwn
Read Moreఆదిలాబాద్కు కార్పొరేషన్ హోదా .. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
గ్రేడ్ వన్ స్థాయి బల్దియాగా ఉన్న ఆదిలాబాద్కు అవకాశం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇప్పటికే 49 వార్డులతో
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : గజేందర్ యాదవ్
నిర్మల్, వెలుగు: బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నవ సంఘర్షణ సమితి ర
Read MoreGreat: అప్పుడు కానిస్టుబుల్ అయింది.. ఇప్పుడు పంతులమ్మగా చేరబోతుంది
స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలోనూ టాపర్గా మహిళా కానిస్టేబుల్ ఆదిలాబాద్ జిల్లాకు డీఎస్సీ ర్యాంకుల
Read Moreరక్తదాతలకు స్ఫూర్తిప్రదాత .. బ్లడ్ డొనేషన్లో మధుసూదన్ రెడ్డి రికార్డు
మంచిర్యాల, వెలుగు: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 46 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన లయన్వి.మధుసూదన్ రె
Read Moreప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో టీచర్లను నియమించాలి .. ప్రధాన రహదారిపై తల్లిదండ్రుల ధర్నా
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు టీచర్లను నియమించాలని, పాఠశాల ఆవరణను శుభ్రం చేయాలని, తాగునీటి వస
Read Moreరైతులు వనరులను వినియోగించుకోవాలి : బెల్లయ్య నాయక్
గుడిహత్నూర్, వెలుగు: రైతులు స్థానికంగా ఉండే వనరులను వినియోగించుకొని నిర్వహిస్తున్న వ్యాపారాల్లో మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ట్రైకార్&zwn
Read Moreప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ రాజర్షి షా
నెట్వర్క్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు.
Read Moreసింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
ఈసారి రూ. 93,750 చెల్లింపు సంస్థ లాభాల్లో 33 శాతం చెల్లించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం 42 వేల మంది కార్మికులకు
Read More