ఆదిలాబాద్

చేతి వృత్తులను కాపాడుకోవాలి: ఎంపీ

కాగజ్ నగర్/దహెగాం, వెలుగు: చేనేతతో పాటు చేతివృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్​లో పద్మ

Read More

అధికారుల తీరుతో మోటార్లు కాలిపోతున్నయ్​

కాగజ్ నగర్, వెలుగు: అధికారుల తీరుతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, లో ఓల్టేజ్ తో మోటార్లు కాలిపోతున్నాయని అధికారుల తీరును నిరసిస్తూ క

Read More

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లక్ష్మణచాంద, వెలుగు: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించి లబ్ధి పొం

Read More

ఆసిఫాబాద్ ​జిల్లాలో డెంగ్యూతో ఏఎస్ఐ మృతి

కాగజ్ నగర్, వెలుగు: డెంగ్యూతో ఏఎస్ఐ మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ ​జిల్లాలో జరిగింది. సిర్పూర్ (టి)కి చెందిన గులాం మసూద్ అహ్మద్ (50) కాగజ్ నగర్ రూరల్ పీఎస

Read More

మంచిర్యాల జిల్లాలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి

నిందితుడిపై పోక్సో కేసు మంచిర్యాల జిల్లాలో ఘటన జైపూర్, వెలుగు: ఓ చిన్నారిపై వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఎస్

Read More

బెల్లంపల్లిలో .. శవయాత్రపై తేనెటీగల దాడి

పాడె వదిలేసి పారిపోయిన జనం  బెల్లంపల్లి, వెలుగు: శవయాత్రపై తేనె తీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పాడె వది

Read More

బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?

ఆగిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కేంద్ర, రాష్టాల వాటల కింద రూ. 97.20 కోట్లు మంజూరు 8 నెలలుగా పనులు పిల్లర్ల వరకే పరిమితం.. భూసేక

Read More

నల్ల పోచమ్మ ఆలయంలో చోరీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణ శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికు

Read More

బాసర అమ్మవారి సన్నిధిలో సినీ ప్రముఖులు

పూజలు చేసిన దిల్ రాజు, తనికెళ్ల భరణి బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివార

Read More

వెంకుర్ లో దమ్మ చక్ర దినోత్సవం

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలోని వెంకుర్ లో ఆదివారం దమ్మ చక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచ శీల జెండాను ఎగురవేశారు. గౌతమ బుద్ధుడు, అం

Read More

కార్మికుల సమస్యలు పట్టించుకోని గుర్తింపు సంఘం

కోల్​బెల్ట్, వెలుగు:​ సింగరేణి కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పట్టించుకోవడం లేదని ఫలితంగా స్ట్రక్చర్​ మీటింగ్​ను కోల్పోవాల్సి వచ్చిందని సీ

Read More

పీపీఎల్ విజేత రెయిన్​బో వారియర్స్

పెంబి, వెలుగు: పెంబి మండల కేంద్రంలో గత పది రోజులుగా సాగుతున్న పెంబి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. పది జట్లు పాల్గొన్న ఈ లీగ్​లో ఫైనల్

Read More

రాహుల్​, సోనియాలకు  ఆదిలాబాద్​ జిల్లా వాసులు లేఖ

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్​ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి లేఖ రాశారు.  ఇచ్చోడ  మండలం  ముఖరా (కే ) గ్రామస్తులు వినూత్న

Read More