ఆదిలాబాద్

మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఎంపీ వంశీకృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో  వందే భారత్ రైలు హాల్టింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ ట్రైన్ హాల్టింగ్ న

Read More

వెంకటికి కన్నీటి వీడ్కోలు .. చంద్రవెల్లిలో అంతిమయాత్ర

బెల్లంపల్లి, వెలుగు: చత్తీస్​గఢ్ గరియాబంధ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్ పార్టీ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు జాడి వెంకటికి ఆదివారం ఆయన స

Read More

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ..రాయిసెంటర్ల ఆదివాసీల తీర్మానం

గుడిహత్నూర్, వెలుగు: గిరిజనులుగా కొనసాగుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్‌ మండలం

Read More

వందే భారత్ హాల్టింగ్ కు ఎన్నో సార్లు తిరిగిన..లోక్ సభలో కొట్లాడినా : ఎంపీ వంశీకృష్ణ

 రెండేళ్లుగా వందే భారత్ హాల్టింగ్ కోసం కృషి చేశామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ ట్రైన్ హాల్టింగ్ ను జెండా

Read More

గుడ్ న్యూస్.. మంచిర్యాలలో వందే భారత్‌‌‌‌ హాల్టింగ్

మంచిర్యాల: నాగ్​పూర్ – ​-సికింద్రాబాద్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 15) నుంచి మంచిర్యాలలో ఆగనుంది.  ఈ ట్రెయిన్

Read More

ఒక్కరూ లేరు.. ప్రభుత్వ కాలేజీల్లో పీడీల కరువు

ప్రభుత్వ కాలేజీల్లో పీడీల కరువు ఆటలకు దూరమవుతున్న స్టూడెంట్లు వృథాగా క్రీడా సామగ్రి ఆసిఫాబాద్, వెలుగు: శారీరక ధృఢత్వం, మానసికంగా చురుగ్గా

Read More

ఇవాళ్టి(సెప్టెంబర్ 15) నుంచి.. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్

  జెండా ఊపి ప్రారంభించనున్న  కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్,  ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల, వెలుగు: నాగ్​పూర్ &ndas

Read More

కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ లు : న్యాయమూర్తి శ్యామ్ కోశి

హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి జోరుగా జాతీయ లోక్ అదాలత్ లు నిర్మల్/మంచిర్యాల/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి

Read More

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి : కుమార్ దీపక్

 కలెక్టర్ కుమార్ దీపక్  మంచిర్యాల, వెలుగు: సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం త

Read More

మత్స్యశాఖ మహిళా సంఘాలకు చేయూత : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

 కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ​వెంకటస్వామి కోల్​బెల్ట్/జైపూర్​వెలుగు: ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ జిల్లాల

Read More

ప్రాణహిత ప్రాజెక్ట్ ను ప్రారంభించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : ఎమ్మెల్సీ దండే విఠల్

ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్  కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ హయంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మూలకుపడిన ప్రాణహిత ప్రాజెక్టుకు జీవం పో

Read More

సంచిని వాగులో కడిగేందుకు వెళ్లి నలుగురు మృతి.. కుమ్రంభీం జిల్లాలో విషాదం

మృతుల్లో ఇద్దరు తల్లీకొడుకులు..మరో ఇద్దరు చిన్నారులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో విషాదం ఆసిఫాబాద్, వెలుగు: ఖాళీ యూరియా సంచిని వ

Read More

రాలుతున్న పూత.. మురుగుతున్న కాయ.. అతివృష్టితో ఆగమవుతున్న పత్తి పంట.. దిగుబడులపై తీవ్ర ప్రభావం

పంట ఎదుగుదల దశలో రైతుల్లో ఆందోళన జిల్లాలో ఇప్పటికే 18 వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు  ఆదిలాబాద్, వెలుగు : కళ్లముందే రాలుతున్న పూత.

Read More