ఆదిలాబాద్
నిర్మల్లో దారుణం..మహిళకు విషం తాగించి..హత్యాయత్నం,పరిస్థితి విషమం
నిర్మల్ జిల్లాలో దారుణం.. పంట చేనులో పనిచేసుకుంటున్న మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు ఆమెకు వి
Read Moreఆ ముగ్గురు దోచుకున్న సొమ్ము కోసం లొల్లి పెట్టుకుంటున్నరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ కుటుంబం.. దోచుకున్న సొమ్ముకోసం లొల్లిపెట్టుకుంటున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్య
Read Moreకొమురంభీం జిల్లాలో విషాదం..నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి
కొమురంభీం జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కాపాడటానికి వెల్లి ముగ్గురు పిల్లలతో పాటు నీటి మడుగులో పడిపోయింది తల
Read Moreఎక్స్పైరీ పాల ప్యాకెట్ల అమ్మకంపై ఆగ్రహం
జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయిలో కాలం చెల్లిన పాల ప్యాకెట్ల అమ్మకంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణ చర్యలు తీ
Read Moreమంచిర్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ గొడం నగేశ్
ఎంపీ గొడం నగేశ్ మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగే
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : వెంకటేశ్ ధోత్రే
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తిర్యాణి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ
Read Moreఆదిలాబాద్ జిల్లా లో భారీగా గంజాయి స్వాధీనం.. 627 గంజాయి మొక్కలు పట్టివేత
గుడిహత్నూర్ మండలం తోయగూడలో గంజాయి సాగు గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోయగూడలో రూ.67 లక్షల విలువ చ
Read Moreష్యూరిటీ ఇచ్చినందుకు ప్రాణం పోయింది.. మంచిర్యాల జిల్లాలో ఘటన
లక్సెట్టిపేట, వెలుగు: ష్యూరిటీ ఇచ్చిన ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపే
Read Moreబీజేపీ సీనియర్లు నారాజ్.. రాష్ట్ర కమిటీలో ఒక్కరికి కూడా దక్కని చోటు
రాష్ట్ర కమిటీలో ఒక్కరికి కూడా దక్కని చోటు ఓ ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలున్నా ప్రాధాన్యం కరువు శ్రేణుల్లోనూ నిరాశస్థానిక ఎన్నికలపై ప్రభావం
Read Moreపత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు జోరుగా సాగుతోంది. పత్తిచేనులో అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్నారు. లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు సీజ్ చేశార
Read Moreఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..మంచిర్యాలకు చెందిన మావోయిస్టు మృతి
మంచిర్యాల: ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం( సెప్టెంబర్ 12) జరిగిన ఎన్కౌంటర్ లో కీలకనేతతోపాటు 10 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో
Read Moreకేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి
యూరియా కొరత కేంద్ర సమస్య అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఉత్కుర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి
Read Moreకొత్త కోల్ బ్లాక్ లు వస్తేనే సింగరేణికి మనుగడ : ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
కార్మికుల సొంతింటి పథకం విధి విధానాలు ఖరారుకు కమిటీ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నస్పూర్, వెలుగు: సింగరేణికి కొత్త బొగ్
Read More












