ఆదిలాబాద్
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా కన్నెపల్లి మండలంలోని చర్లపల
Read Moreజీవో 49ను రద్దు చేయాలి : గొడం గణేశ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్న జీవో 49ను రద్దు చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్ డిమాండ్ చేశారు
Read Moreముదిరాజ్లను బీసీ-ఏ లోకి మార్చాలి : పిట్టల రవీందర్
ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి వెంటనే మా
Read Moreఅన్ని వృత్తులను బలోపేతం చేయడమే ప్రధాని లక్ష్యం : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్య
Read Moreజూలై 17 నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు..నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో క్రీడోత్సవం
చీఫ్ గెస్టులుగా హాజరు కానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, నగేశ్ నిర్మల్, వెలుగు: ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్మల్ క
Read Moreకాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : మాలమహానాడు లీడర్ల
ఎంపీ వంశీకృష్ణకు మాలమహానాడు లీడర్ల వినతి లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం గడ్డం వంశీకృష్ణ సోమవారం లక్సెట్టిపేట, దండ
Read Moreనేడు (జూలై 15న) ఆసిఫాబాద్కు కేంద్ర మంత్రి
ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర రోడ్డు రవాణా, హైవే , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మల్హోత్రా మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం
Read Moreఆదివాసీ మహిళల ఆందోళన
బైండోవర్ కు రాత్రి పూట తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ల అత్యుత్సాహం మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద బాధితుల బైఠాయింపు&n
Read Moreకల్లు డిపో తొలగించాలని ధర్నా
ఆదిలాబాద్, వెలుగు : కల్లు డిపో తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్&zwn
Read Moreప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత : కలెక్టర్ కుమార్ దీపక్
సమస్యల పరిష్కారానికి చర్యలు అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిం
Read Moreతెలంగాణ చరిత్ర : నిర్మల్ జిల్లాలో కనకాయ్ రాజ్యం ఆనవాళ్లు.. శాతవాహనుల కంటే ముందే ఇక్కడ ప్రాచీన రాజ్యం..!
తెలుగురాజ్యం అనగానే గుర్తొచ్చేది శాతవాహనుల సామ్రాజ్యం... మన చరిత్ర కారులు కూడా ఇప్పటివరకు శాతవాహనులే మొదటి తెలుగు రాజలు అన్నారు. కానీ ఇంకాస్త వెనక్కి
Read Moreన్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచుదాం :రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్
పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి ఓదెలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఓపెనింగ్ పెద్దపల్లి, వెలుగు: న్యాయ వ్యవస్థపై ప్రజ
Read Moreఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల సంబరాలు
ఆసిఫాబాద్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/కాగజ్ నగర్, వెలుగు: ఆషాఢ మాస బోనాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జాము నుంచే బోనాలతో అమ్మ
Read More












