
ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో 30 హ్యామ్ రోడ్లు
ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం రూ.659.97 కోట్లతో పనులు జిల్లా కేంద్రాలకు లింక్ కానున్న గ్రామీణ రోడ్లు
Read Moreఅసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మంటల
Read Moreఆన్లైన్ బెట్టింగ్లో ఇంత సంపాదించాడా..? నిర్మల్ జిల్లాలో ఇతడి ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే !
ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రభుత్వం నిషేధం విధించినా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తగ్గడం లేదు. సీక్రెట్ గా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 22) న
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: మంత్రి వివేక్
భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా
జన్నారం, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
పీస్ కమిటీ సమావేశాల్లో అధికారులు, పోలీసులు ఆదిలాబాద్టౌన్/నిర్మల్/ఖానాపూర్/భైంసా/ కోల్బెల్ట్, వెలుగు: జిల్లాలో గణేశ్ఉత్సవాలు, మిలాద్ఉన్నబ
Read Moreగిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన గిరిజనులకు అందించేలా అధికారులు చర్య
Read Moreవిద్యారంగాన్ని బలోపేతం చేస్తాం : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
Read Moreచెన్నూర్ ఎస్ బీఐలో ఇంటి దొంగలు!..రూ.3 కోట్ల నుంచి 4 కోట్ల విలువైన గోల్డ్, క్యాష్ మాయం
పరారీలో బ్యాంకు క్యాషియర్ చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని ఎస్ బీఐ బ్యాంక్ లో ఇంటి దొంగలు పడ్డారు. మేనేజర్, క్యాషియర్ క
Read Moreనైనీ కోల్మైన్ బొగ్గు రవాణాకు రైల్వే రేకులు
ఒడిశాలో రైల్వే ఆఫీసర్లతో సింగరేణి కీలక మీటింగ్ లో కీలక నిర్ణయం కోల్బెల్ట్,వెలుగు : ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్నుంచి బొగ్గు రవాణాకు గురువారం
Read Moreసింగరేణి నెత్తిన.. బకాయిల బండ!..విద్యుత్ సంస్థల వద్ద రూ.42,739 కోట్లు బకాయిలు
పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర బొగ్గు గనుల మంత్రి ఏండ్లుగా బకాయిల విడుదలకు సంస్థ ఎదురుచూపు కొత్త గనుల తవ్వకం.. మెషీన్ల కొనుగోలుపై
Read Moreరోడ్లు ఛిద్రం.. బతుకు దుర్భరం..ఆసిఫాబాద్ జిల్లాలో దయనీయ పరిస్థితులు
ధ్వంసమై రోడ్లు, కల్వర్టులు గోస పడుతున్న జనం అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి వైద్య సేవలకు దూరంగా అనేక గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లాలో దయనీయ
Read Moreనిర్మల్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
పీస్ కమిటీ మీటింగ్ లో కలెక్టర్ నిర్మల్, వెలుగు: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించార
Read More