
ఆదిలాబాద్
కడెం ప్రాజెక్టు ఫుల్.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం.. అలర్ట్గా ఉండాలని హెచ్చరిక
నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో పరివాహక ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తుతామని.. అప్రమత్తంగ
Read Moreఇరవై ఏళ్లుగా శివుని సేవలో.. ఆవు మృతితో ఆ గ్రామంలో విషాదం.. ప్రత్యేక పూజలతో అంత్యక్రియలు
ఒక ఆవు ఇరవై ఏళ్లుగా శివుని సేవలో తరించి.. నిత్యం ఆలయాన్ని అంటి పెట్టుకుని ఆదాయాన్ని సమకూర్చిన గోమాత మృతి ఆ గ్రామ ప్రజలను శోక సంద్రంలో మునిగేలా చేసింది
Read Moreజూలై 13న లక్సెట్టిపేటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి
Read Moreఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్గా నిలబెట్టాలి : సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. బుధవారం ఆయన ఎస
Read Moreజూలై 12న ఖానాపూర్లో మెగా జాబ్ మేళా..పాల్గొననున్న 60 కంపెనీలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని ఈ నెల 12న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గ
Read Moreమంత్రి వివేక్ను కలిసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మందమర్రి అనుభవ వైద్య సంఘాల
Read Moreపోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వ
Read Moreచెన్నూరులో సాండ్ బజార్ .. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు .. త్వరలో ఏర్పాటు
చెన్నూరు, వెలుగు: గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చెన్నూరులో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్ట
Read Moreనకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు.. భార్యతో కలిసి టీచర్ నిర్వాకం
ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు, అమ్మకాలకు పాల్పడుతున్న గవర్నమెంట్ టీచర్తో పాటు అతడి భార్యను బుధవారం పోలీ
Read Moreప్రిన్సిపాల్ వద్దంటూ రోడ్డెక్కారు!.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆందోళన
వెలుగు, కోటపల్లి: ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, సరిగా అన్నం పెట్టడడం లేదని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవ
Read Moreఅమ్మో.. మంచిర్యాలా.. ఇక్కడ పోస్టింగ్అంటేనే జంకుతున్న ఆఫీసర్లు
అధికారులపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు ఇల్లీగల్దందాలు చేయాలంటూ ప్రెజర్ లీవ్లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్ ట్రాన్స్ఫర్కోసం మరికొందరి ప్రయ
Read Moreసందడి చేసిన అరుదైన పక్షి
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ చెరువులో మంగళవారం ఉదయం అరదైన పక్షి సందడి చేసింది. ఈ పక్షి చిన్న ఫ్లెమింగో జాతికి చెందిందని డిప్యూటీ
Read Moreప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయ
Read More