ఆదిలాబాద్

కడెం ప్రాజెక్టు ఫుల్.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం.. అలర్ట్గా ఉండాలని హెచ్చరిక

నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో పరివాహక ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తుతామని.. అప్రమత్తంగ

Read More

ఇరవై ఏళ్లుగా శివుని సేవలో.. ఆవు మృతితో ఆ గ్రామంలో విషాదం.. ప్రత్యేక పూజలతో అంత్యక్రియలు

ఒక ఆవు ఇరవై ఏళ్లుగా శివుని సేవలో తరించి.. నిత్యం ఆలయాన్ని అంటి పెట్టుకుని ఆదాయాన్ని సమకూర్చిన గోమాత మృతి ఆ గ్రామ ప్రజలను శోక సంద్రంలో మునిగేలా చేసింది

Read More

జూలై 13న లక్సెట్టిపేటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు  లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి

Read More

ఎస్టీపీపీని అత్యుత్తమ ప్లాంట్గా నిలబెట్టాలి : సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు

జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అన్నారు. బుధవారం ఆయన ఎస

Read More

జూలై 12న ఖానాపూర్లో మెగా జాబ్ మేళా..పాల్గొననున్న 60 కంపెనీలు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని ఈ నెల 12న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గ

Read More

మంత్రి వివేక్ను కలిసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్​ వివేక్ ​వెంకటస్వామిని బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మందమర్రి అనుభవ వైద్య సంఘాల

Read More

పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో వ

Read More

చెన్నూరులో సాండ్ బజార్ .. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు .. త్వరలో ఏర్పాటు

చెన్నూరు, వెలుగు: గోదావరి ఇసుకకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చెన్నూరులో సాండ్ బజార్ ​ఏర్పాటు చేస్తున్నట్ట

Read More

నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు.. భార్యతో కలిసి టీచర్ నిర్వాకం

ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు, అమ్మకాలకు పాల్పడుతున్న గవర్నమెంట్‌‌ టీచర్‌‌తో పాటు అతడి భార్యను బుధవారం పోలీ

Read More

ప్రిన్సిపాల్ వద్దంటూ రోడ్డెక్కారు!.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆందోళన

వెలుగు, కోటపల్లి: ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, సరిగా అన్నం పెట్టడడం లేదని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవ

Read More

అమ్మో.. మంచిర్యాలా.. ఇక్కడ పోస్టింగ్అంటేనే జంకుతున్న ఆఫీసర్లు

అధికారులపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు ఇల్లీగల్​దందాలు చేయాలంటూ ప్రెజర్ లీవ్​లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్ ట్రాన్స్​ఫర్​కోసం మరికొందరి ప్రయ

Read More

సందడి చేసిన అరుదైన పక్షి

 నిర్మల్  జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ చెరువులో మంగళవారం ఉదయం అరదైన పక్షి సందడి చేసింది. ఈ పక్షి చిన్న ఫ్లెమింగో జాతికి చెందిందని డిప్యూటీ

Read More

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయ

Read More