ఆదిలాబాద్
సైలెన్సర్లను మారిస్తే చర్యలు : ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్, వెలుగు: సైలెన్సర్లు మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. అధిక శబ్ధం వ
Read Moreనిర్మల్ డాక్టర్ కు ఇండియన్ ఆర్మీ ప్రశంస
నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ ఆర్మీ మేజర్ కుటుంబసభ్యులకు వైద్యం అందించిన డాక్టర్ దేవేందర్ రెడ్డి సేవలను ఇండియన్ ఆ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పనుల జాతర ప్రారంభం
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక
Read Moreజీవో 49 పూర్తిగా రద్దు చేసేదాకా ఉద్యమిస్తాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 49 ను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ శాసన
Read Moreమీసేవ అడ్డాగా.. బెట్టింగ్ ముఠా దందా..ఎనిమిది మంది అరెస్ట్
రూ. కోటిన్నర విలువైన సొత్తు స్వాధీనం నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల వెల్లడి నిర్మల్, వెలుగు: మీసేవ అడ్డాగా చేసుకుని రూ. కోట్లలో ఆన్ లైన్ బెట్టిం
Read Moreఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో 30 హ్యామ్ రోడ్లు
ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం రూ.659.97 కోట్లతో పనులు జిల్లా కేంద్రాలకు లింక్ కానున్న గ్రామీణ రోడ్లు
Read Moreఅసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మంటల
Read Moreఆన్లైన్ బెట్టింగ్లో ఇంత సంపాదించాడా..? నిర్మల్ జిల్లాలో ఇతడి ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే !
ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రభుత్వం నిషేధం విధించినా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తగ్గడం లేదు. సీక్రెట్ గా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 22) న
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకుంటం: మంత్రి వివేక్
భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా
జన్నారం, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
పీస్ కమిటీ సమావేశాల్లో అధికారులు, పోలీసులు ఆదిలాబాద్టౌన్/నిర్మల్/ఖానాపూర్/భైంసా/ కోల్బెల్ట్, వెలుగు: జిల్లాలో గణేశ్ఉత్సవాలు, మిలాద్ఉన్నబ
Read Moreగిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన గిరిజనులకు అందించేలా అధికారులు చర్య
Read Moreవిద్యారంగాన్ని బలోపేతం చేస్తాం : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
Read More












