ఆదిలాబాద్

నిర్మల్ జిల్లాలో తడిసిన వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు

ఖానాపూర్, పొన్కల్, నచ్చన్ ఎల్లాపూర్ లో రాస్తారోకోలు  ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు వ్యాఖ్యలపై  రైతుల వాగ్వాదం  నిర్మల్, వెలుగు

Read More

కవ్వాల్​ టైగర్​ జోన్​లో  రయ్ రయ్ !​. అమలు కాని 30 కిలోమీటర్ల స్పీడ్​ లిమిట్ 

ఓవర్​ స్పీడ్​తో దూసుకెళ్తున్న వెహికల్స్​  80 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గని వేగం వాహనాలు ఢీకొని గాయపడుతున్న వణ్యప్రాణులు  స్పీడ్​ క

Read More

టైగర్ హంట్ లో 38 మంది నిందితులు .. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

వారం రోజుల దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రణాళిక రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న అధికారులు ఆసిఫాబాద్/కాగ

Read More

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూరు/కోటపల్లి, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెన్నూర్ మండలం కిష్

Read More

మందమర్రిలో 108 కలశాలతో హనుమంతుడికి అభిషేకం

ఘనంగా ముగిసిన రజతోత్సవాలు కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయ రజతోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం 108 కలశాలతో వాయుపుత్రుడికి &nbs

Read More

మలేషియా జైలు నుంచి  విడుదలైన లింగాపూర్ వాసులు

కేటీఆర్​ను కలిసిన బాధితులు కడెం, వెలుగు: ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడ అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద అరెస్టయిన కడెం మండలం లింగాపూర్, &nbs

Read More

మందమర్రిలో జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మందమర్రి ఏరియాలోని సులభ్​కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి సులభ్​వర్కర్స్​ యూ

Read More

భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు

సాదాబైనామా దరఖాస్తులే 1010 భూ సమస్యల పరిష్కారం దిశగా 62 అప్లికేషన్లు కుంటాల మండలంలో 667 దరఖాస్తులు భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జై

Read More

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణకు అవమానంపై యూత్ కాంగ్రెస్ నిరసన

మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చేందుకు యత్నం  మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సరస్వతి పుష్కరాలకు ఆహ్

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం.. మునిగిన రైతులు

కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద తడిసి ముద్దయిన వడ్లు, జొన్నలు నష్టపోయామని రైతుల ఆవేదన తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ వెలుగు, నెట్

Read More

ఉద్యోగులు, టీచర్ల సమస్యలు పరిష్కరించండి : మంత్రి పొంగులేటికి వినతి

మంచిర్యాల, వెలుగు: ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. మంత్రి పొంగులేట

Read More

త్రివర్ణ మయమైన భైంసా..సైనికులకు మద్ధతుగా భారీ ర్యాలీ

భైంసా, వెలుగు: ఆపరేషన్ సిందూర్​ పేరుతో పాకిస్తాన్​పై యుద్ధంలో సత్తాచాటిన భారత జవాన్లు, త్రివిధ దళాల  ధైర్య సాహసలను స్మరించుకుంటూ భైంసాలో a, కులమత

Read More

కడెం నల్ల మట్టిని తోడేస్తున్నరు..ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు 

అడ్డుకున్న అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు 3 జేసీబీలు,12 ట్రాక్టర్లు సీజ్ ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం బీర్ నంది పంచాయతీ పరిధిలోని ఇప్పమా

Read More