ఎయిర్ టెల్కు రైల్వే కాంట్రాక్టు

ఎయిర్ టెల్కు రైల్వే కాంట్రాక్టు

హైదరాబాద్​ వెలుగు: ఇండియన్ రైల్వే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఐఆర్​ఎస్​ఓసీ) కోసం సెక్యూరిటీ సర్వీసులను అందించడానికి ఎయిర్​టెల్ బిజినెస్ మల్టీ-ఇయర్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. ఇండియన్ రైల్వే ఐటీ సిస్టమ్ను కాపాడటానికి ఇది గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్, మల్టీలేయర్​ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ రక్షణ వ్యవస్థను డిజైన్, బిల్డ్, ఇంప్లిమెంట్, ఆపరేట్ చేస్తుంది.

రైల్వే సర్వీసుల ఎండ్​–టు–ఎండ్ ​డిజిటల్ఆపరేషన్స్ను కూడా రక్షిస్తుంది. ఇందు కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన సైబర్​సెక్యూరిటీ ప్రొటోకాల్స్​ను వాడుతామని తెలిపింది. కాంట్రాక్టు ఆర్థిక వివరాలను మాత్రం ఎయిర్​టెల్​బిజినెస్​వెల్లడించలేదు.