వనపర్తి జిల్లా కొత్తకోట హైవేపై ఆర్టీసీ బస్సు ఇవాళ తెల్లవారుజామున బోల్తా పడింది. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన ఆర్టీసీ బస్సు 37 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుండి తిరుపతి వెళ్తోంది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కొత్తకోట పట్టణం నుంచి వెళ్తుండగా.. మదర్ థెరిసా జంక్షన్ దగ్గరకు రాగానే ఉన్నట్టుండి బస్సు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సు బోల్తా...15 మందికి గాయాలు
- మహబూబ్ నగర్
- February 12, 2023
లేటెస్ట్
- నువ్వా..నేనా..దేనికైనా సై.. కడియంకు తాటికొండ సవాల్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట
- జగన్ కుంభకర్ణుడిలా నిద్రపోయి.. ఇప్పుడు నిద్ర లేచాడు..
- కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- పవన్ పెళ్లిళ్లపై మళ్ళీ కామెంట్ చేసిన జగన్...
- Summer Allert: మండుతున్న ఎండలు... ఈ చిట్కాలు కంపల్సరీ..
- ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్
- MAD Square Official: టిల్లు స్క్వేర్లా మ్యాడ్ స్క్వేర్..పిచ్చేక్కించే అప్డేట్ ఇచ్చిన మ్యాడ్ మేకర్స్
- చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు