ఆంధ్రప్రదేశ్

టీటీడీలో సరికొత్త టెక్నాలజీ

తిరుమలలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో

Read More

కరెంట్ షాక్ తో పులి మృతి.. వండుకు తిన్న జనం..!

విద్యుత్ కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన

Read More

జీపీఆర్ఎస్ అమర్చిన పావురం కలకలం

జీపీఆర్ఎస్ అమర్చిన పావురం కలకలం రేపింది. ఏపీలోని అల్లూరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి ఒ జీపీఆర్ఎస్ అమర్చిన

Read More

నందిగామలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉదయం 7.31 నిమిషాలకు భూమి కంపించింది. 3, 4  సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా పరుగుల

Read More

తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల కొండ పై నుండి ప్రయాణికులతో కిందికి వస్తున్న బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు

Read More

తారకరత్న మృతి పట్ల జగన్, పవన్ సంతాపం

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల  ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు . తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్

Read More

తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం : విజయసాయి రెడ్డి

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కానీ విధి మర

Read More

సోమేశ్ కుమార్...మీరు రిటైర్మెంట్ తీస్కొవచ్చు: జగన్

తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీ

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినంతోపాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠం క్య

Read More

Chandrababu: చంద్రబాబు పర్యటనపై పోలీసుల ఆంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆందోళన నెలకొంది. అనపర్తిలో చంద్రబాబు పర్యటనపై ఉన్నట్టుండి పోలీసులు ఆంక్షలు విధించారు. పోల

Read More

వివేకా హత్య కేసులో..సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్‌‌‌‌ యాదవ్‌‌‌‌ దాఖలు చేసిన

Read More

జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి : చంద్రబాబు

సీఎం జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  రాష్ట్ర ప్రజలను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. క

Read More

బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ. ప్రయాణం

ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా.. గవర్నమెంట్ ఆస్పత్రుల పరిస్థితి మాత్రం ఇంకా దయనీయంగానే ఉంది. ఒక చోట్ల సిబ్బంది కొరత ఉంటే.. మరోచోట వైద్యానికి&

Read More