ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ తరపున పోటీ చేయను..! :మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీచేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నానే ప్రచారంలో వాస్తవం లేదన్

Read More

మాజీ మంత్రికి చెప్పుల దండతో స్వాగతం

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి మండ

Read More

శంక‌రాభ‌ర‌ణం విడుద‌లైన రోజే కె. విశ్వ‌నాథ్ శివైక్యం

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1980, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన ‘శంక‌రాభ‌ర‌ణం’ మూవీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు సినీ

Read More

K Viswanath : ప్రముఖులతో కె.విశ్వనాథ్

సినీ ఇండ్రస్ట్రీపై కె. విశ్వనాథ్ చెరగని ముద్రవేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. కె.విశ్వనాథ్‌ 1965లో తొలిసారిగా ‘ఆత

Read More

K Viswanath :కె. విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయరంగ ప్రముఖుల దిగ్ర్భాంతి

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస  విడిచారు. దీ

Read More

K Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (93)​ ఇక లేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో

Read More

తిరుమలలో లడ్డూల తయారీకి ఆటోమేటిక్ యంత్రాలు

శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో

Read More

జగన్ దేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం: పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ సెటైర్లు వేశారు. &n

Read More

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విచారణ వాయిదా

హైదరాబాద్‌, వెలుగు : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వి

Read More

తిరుమలలో భద్రతా వైఫల్యం.. మాఢ వీధుల్లోకి వాహనం

తిరుమలలో భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఘటన మరువక ముందే సీఎంఓ స్టిక్కరున్న వాహనం మాడ వీధుల్లోకి రావడం సంచలనం సృష్టించింది. మూడంచె

Read More

విశాఖ రాజధాని..నేను అక్కడికే షిఫ్ట్ : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు

Read More

వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్లో ఐటీ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల ఐటీదాడులు కొనసాగుతున్నాయి. వసుధ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ తనిఖీలు చేపట్టింది. ఎస్ఆర్నగర్ లోని ప్రధాన

Read More

అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా  యాదమరి మండలం మోర్ధానపల్లెలోని అమర రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  టీబీడీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగ

Read More