ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజ్భవన్ చేరుకున్న గవర్నర్ నజీర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ కు నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు చేరుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్గా జస్ట
Read Moreరాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర విభజనపై కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్11న విచారిస్తామని సర
Read Moreభారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల
Read MoreTTD: శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం
తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టిక
Read Moreమీసం మెలేసి జగన్ సర్కార్ కు నారా లోకేస్ సవాల్
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్రలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మీసం మెలేసి మరీ
Read Moreచంద్రబాబు..హైదరాబాద్ నుంచి తరిమి కొడతరు: రోజా
దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థ
Read Moreగవర్నర్కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల వందనం స్వీ
Read Moreమందు తాగిన్రు బీచ్ ఊడ్చిన్రు
విశాఖ కోర్టు మందుబాబులుకు గట్టి షాక్ ఇచ్చింది. గడిచిన మూడురోజుల్లో విశాఖ జిల్లాలో చేపట్టిన డంకెన్ డ్రైవ్ లో యాభై రెండు మంది మందు బాబులు పట్టుబడ్డ
Read Moreగన్నవరం : వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి
కృష్ణాజిల్లా : తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తి సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం
Read Moreఫిబ్రవరి 22న ఆన్ లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు : టీటీడీ
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వీటిలో కల
Read Moreజగన్ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తుండు : కన్నా లక్ష్మీనారాయణ
తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 23న గుంటూరులో తనతో పాటుగా చాలా మంది చేరుతారని చెప్పారు. గన్నవరంలో టీ
Read Moreటీడీపీ ఆఫీసుపై వైసీపీ శ్రేణుల దాడి
కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దాడి చేశారు
Read Moreఏపీ నుంచి 120 దేశాలకు యోకోహామా టైర్లు!
సీఎం జగన్ హయాంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ
Read More












