ఆంధ్రప్రదేశ్

25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసిం

Read More

ఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతంగా ఉండేందుకు వీలుగా టీటీడీ మరో కీలక నిర్ణయం

Read More

సుప్రీం కోర్టులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో టీటీడీ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్‭ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Read More

సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుత

Read More

2 నెలల్లో పెళ్లి..ఇంతలోనే జిమ్ కెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్

ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న  హార్ట్ ఎటాక్  ఘటనలు కుటుంబాలను ఆగం చేస్తున్నాయి. ఉన్నచోటే ఉ

Read More

శ్రీశైలం స్వామివారి దర్శనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై. చంద్ర చూడ్

శ్రీశైలం : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చారు. ఆయనకు భ్రమరాంబ అతిథి గృ

Read More

ఎన్టీఆర్కు వెల్ కం చెప్పిన లోకేష్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని టీడీపీ నేతలు, అభిమానులు కోరుకుంటున్

Read More

తాటాకు బుట్టల్లో తిరుమల లడ్డూలు..!

సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో తాటాకు బుట్టల

Read More

వివేకా హత్య కేసులో నన్ను టార్గెట్ చేసిన్రు: ఎంపీ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకా హత్యకు సంబంధించి విచారణ పూర్తిగా ఏకపక్షంగా జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ కేసు విషయంలో తనను టార్గెట్ చేసి విచారణ చేస్తున్నారన

Read More

జగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకే : చంద్రబాబు

గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని

Read More

ఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశా

Read More

అసత్య ప్రచారాలను సహించేది లేదు: కొడాలి నాని

గన్నవరం పరిణమాలపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనప

Read More

టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. గు

Read More