ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ తో టాలీవుడ్ హీరోల సమావేశం

టాలీవుడ్ సమస్యలపై ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు కాసేపట్లో  తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లనున్నారు సినీ పెద్దలు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్

Read More

ఏపీలో 1,679 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 27,522 శాంపిల్స్ పరీక్షించగా... 1,679 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత

Read More

రేపు సీఎం జగన్‌తో చిరు,మహేశ్, ప్రభాస్ భేటీ

రేపు మధ్యాహ్నం కీలక భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ని చిత్రపరిశ్రమ పెద్దలు కలవనున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను

Read More

విభజన తో ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగింది

కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు  ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విభజనతో ఏపీకి పూర్తిగా అన్యాయం జర

Read More

చిరు, జగన్ భేటీపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ అవుతున్నవిషయం తెలిసిందే.ఈ విషయమై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్

Read More

కోడిపుంజుకు టికెట్​ కొట్టిన కండక్టర్

పాత చీరలో చుట్టి ఎక్కిన ప్యాసింజర్​   సగం దూరం పోయినంక కొక్కోరోకో అన్న కోడి రూ.30 టికెట్  ఇచ్చిన కండక్టర్​ మెమో ఇస్తామన్న డీఎం

Read More

10న ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దల భేటీ

సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా  ఈ నెల 10న సీఎం జ

Read More

ఏపీలో కొత్తగా 1,891 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో  26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్ల

Read More

నేడు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం  మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా కారణంగా స్వ

Read More

రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

తిరుమల:రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మంగళవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ

Read More

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,597 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478

Read More

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా పడింది. రేపు జరగవలసిన సమావేశం పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగవలసిన సమావేశం. పరిశ్రమలోని పలువురు పెద్దల

Read More

ముచ్చింతల్‌లో ముగిసిన జగన్ పర్యటన

ముచ్చింతల్‌లో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన

Read More