ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్ను కలిసిన ఏపీ కొత్త డీజీపీ
1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్రెడ్డి అమరావతి: కొత్త డీజీపీగా నియమితులైన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఉదయం సీఎం జ
Read Moreఏపీ డీజీపీ బదిలీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
Read Moreమా నాన్నకు ఆహ్వానం ఉంది... కానీ అందజేయలేదు
సీఎం జగన్తో భేటీపై మాట్లాడారు మా అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు. జగన్ ను కలవడం ఇది మూడో సారి అని తెలిపారు. జగన్ తనకు వరుసకు బావ అవుతా
Read Moreజగన్ తో అలీ రాజకీయ భేటీ
అదేమిటో నాక్కూడా తెలియదు: సినీ నటుడు అలీ అమరావతి: ఊహించినట్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. మంగళవారం సతీసమేతంగా వి
Read Moreఏపీలో తగ్గిన కరోనా..కొత్త కేసులు ఎన్నంటే
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. అయితే గడచిన 24 గంటల్లో కొత్త కేసులు వేలలో నుంచ
Read Moreజగన్తో సమావేశానికి నేను రానన్నా
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్తో సినీ హీరోల భేటీపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. టికెట్ రేట్స్ గురించి జగన్
Read Moreఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్ను బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగాంలో రిపోర్ట్ చ
Read Moreసీఎం జగన్ను కలవనున్న మంచు విష్ణు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినిమా హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన సీఎం
Read Moreఏపీ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం, ఇన్పుట్ స
Read Moreశ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో ఉచిత టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర సర్వదర్శనం టోకె
Read Moreఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో దీంతో రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించింది. గత నె
Read Moreఏపీ ప్రజలకు ఊరట.. తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఊరట లభించింది. ఏపీలో భారీగా కరోనా వేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు భారీగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొ
Read Moreశ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ ని
Read More












