ఆంధ్రప్రదేశ్
AP: ఎంపీపీ,జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
అమరావతి: రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్(జడ్పీ చైర్మన్)లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫిక
Read Moreశ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు
గతంలో కంటే భారీగా పెరిగిన ఆదాయం భక్తుల రద్దీతో దేవస్థానానికి పూర్వ వైభవం శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లిం
Read Moreఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధ
Read Moreచిరంజీవి, నాగార్జున చెప్పారనే ఆన్లైన్ టికెట్ విధానం
సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఉదయం
Read MoreNSUతో కృషి భారతం అవగాహనా ఒప్పందం
సనాతన వరి వంగడం నల్లబియ్యం (కృష్ణ వ్రీహీ) పండించడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా వేద వ్యవసాయం ఆధారంగా నల్లబియ్యం పండించేలా చర్యలు చేపడుతో
Read Moreడీపీఆర్ పేరు చెప్పి.. పునాదులు తవ్వుతరా?
‘సంగమేశ్వరం’ పనుల విషయంలో ఏపీపై ఎన్జీటీ ఆగ్రహం డీపీఆర్ పేరిట ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారు ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్కు
Read Moreజస్టిస్ కనగరాజు నియామకాన్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ వి.కనకరాజ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ
Read More24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం
Read Moreమేఘా అదే ధోకా: తెలంగాణ, ఏపీ మధ్య డబుల్ గేమ్
సంగమేశ్వరానికి మన మట్టి మన కంకర పాలమూరు ప్రాజెక్టు నుంచి తవ్వి భారీ జెట్టీల్లో తరలింపు పది రోజులుగా రాత్రిపూట గుట్టుగా రాకప
Read Moreఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
అమరావతి: ఆంద్రప్రదేశ్ లోని డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటా
Read Moreదారుణం.. ఇద్దరు చిన్నారులపై యువకుడి లైంగిక దాడి
చిత్తూరు: జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బి. కొత్తకోట మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అనీల్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఇద్దరు చిన్నారులపై
Read Moreడ్రగ్స్ తో పట్టుపడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు
గుంటూరు: ఒకవైపు డ్రగ్స్ కేసుతో సినీ ప్రముఖులు కిందా మిందా అవుతుంటే.. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్
Read Moreస్కూల్ నుంచి స్కూటీపై ఇంటికెళ్తున్న తల్లీ కూతుళ్లను ఢీకొన్న లారీ
తీవ్ర గాయాలతో తల్లీ కూతుళ్లిద్దరు దుర్మరణం గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ప్రమాదం గుంటూరు: స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ
Read More












