ఆంధ్రప్రదేశ్

వారంలో పూర్తి క్లారిటీ: ఆనందయ్య కరోనా మందుపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

మందు తయారీ విధానంలో శాస్త్రీయత పరిశీలిస్తాం అధ్యయనం తర్వాత నివేదికకు వారం రోజులు-ఆయుష్‌ కమిషనర్‌ రాములు నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా

Read More

ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణి నిలిపివేత

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారిం

Read More

ఏపీలో కరోనాతో ఒక్కరోజే 104 మంది మృతి

కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి గడచిన 24 గంటల్లో 20 వేల 811 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా

Read More

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్

కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని.. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దని ఎంపీకి ఆదేశం 24 గంటలు ముందు నోటీసు ఇచ్చి న్యాయవాదుల సమక్షంలోనే

Read More

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లో MPTC, ZPTC ఎన్నికలపై ఇవాళ(శుక్రవారం) హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. కొత్త న

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 114 మంది మృతి

అత్యధికంగా ప.గో జిల్లాలో 17మంది, చిత్తూరులో 15 మంది మృతి కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఇవాళ 22 వేల 610 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో

Read More

బిడ్డ‌తో గోదావ‌రిలో దూకిన త‌ల్లి 

ఏపీ: ఓ మ‌హిళ‌ బిడ్డ‌తో స‌హా గోదావ‌రిలో దూకిన సంఘ‌ట‌న గురువారం  ప.గో. జిల్లాలో జ‌రిగింది. త

Read More

తిరుపతి ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో రోగులు చనిపోయిన ఘటనపై &n

Read More

ఏపీ బడ్జెట్: కోవిడ్ పై పోరుకు రూ.1000 కోట్లు

ఏపీ అసెంబ్లీలో 2021-22 బడ్జెన్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశ పెట్టారు. 2021–22 రాష్ట్ర బడ్జెట్ రూ. 2,29,779.27 అంచనగా రూపొందించిన

Read More

బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ సర్కార్

అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్ర

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మంది మృతి

కొనసాగుతున్న కరోనా మరణమృదంగం ఇవాళ 23 వేల 160 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 106 మంది మరణి

Read More

ఏపీలో ఒకేసారి 4 చోట్ల సిటీ,ఎంఆర్ఐ సేవలు ప్రారంభించిన జగన్

నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలు క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌ శ్రీకాకుళం,

Read More

ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులివ్వండి

ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు

Read More