ఆంధ్రప్రదేశ్
మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా
మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా పడింది. రేపు జరగవలసిన సమావేశం పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగవలసిన సమావేశం. పరిశ్రమలోని పలువురు పెద్దల
Read Moreముచ్చింతల్లో ముగిసిన జగన్ పర్యటన
ముచ్చింతల్లో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన
Read Moreన్యాయం జరగనందుకే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛనుదారులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్
Read Moreఏపీలో కొనసాగుతున్న టీచర్ల నిరసనలు
నల్ల బ్యాడ్జీలతో విధులు అమరావతి: పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యో
Read Moreఘనంగా సింగర్ రేవంత్ వివాహం
ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడిల్ సీజన్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 6న అన్విత మెడలో మూడుముళ్లు వేశాడు. కరోనా కారణంగా వధూవరుల కుటుంబసభ్యులు, సన
Read Moreఅనంత రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2లక్ష నష్టపరిహారం
ఏపీలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ద
Read MoreAP: ఫిట్మెంట్ పై చర్చకు అనుమతించకపోవడం సరికాదు
మంత్రివర్గ కమిటీ తీరుపై FAPTO నిరసన రేపట్నుంచి వారం రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులు కలసి వచ్చే సంఘాలతో కలసి దశలవారీ పోరాటానికి పిలుపు అమరావ
Read Moreగోవింద నామ స్మరణతో వెంకన్న భక్తుల నిరసన
కరోనా ఎఫెక్ట్ తరచూ తిరుమల శ్రీవారి భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్ మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్లైన్ దర్శనం టికెట్ల
Read Moreరేపు హైదరాబాద్కు వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన
Read Moreఏపీలో కొత్త కేసులు 2,690..మరణాలు 9
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల నమోదు తగ్గుతూ వస్తుండడంతో కరోనా ఉధృతి తగ్గినట్లేనని తెల
Read Moreప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేద
Read Moreఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 3,396 కొత్త కేసులు.. 9 మరణాలు నమోదయ్యాయి. టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త కేసుల
Read Moreఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
విజయవాడ: వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో సరస్
Read More












