ఆంధ్రప్రదేశ్

టైరు పేలి.. అదుపుతప్పి లారీని ఢీకొన్న కారు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి కర్నూలు: ప్యాపిలి మండలం జాతీయ రహదారి-44పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి. చె

Read More

విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రెంటల్ బైకులు, కార్లు

విశాఖపట్టణం: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడాలని కోరుకునే యాత్రికులు ఇతర ప్రయాణికులకు శుభవార్త. విశాఖ పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలను  బ

Read More

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జాయి

Read More

బాలికను గొడ్లచావిడికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లా: 14 ఏళ్ల బాలికకు ఓ యువకుడు  మాయ మాటలు చెప్పి గొడ్డ చావిడికి తీసుకెళ్లి.. అక్కడ రెడీగా ఉన్న మరో ఇద్దరితో కలసి గ్యాంగ్ రేప్ చేశారు. క

Read More

బీజేపీ, కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టం

ఇప్పటి  పరిస్థితుల్లో   కేంద్రంలో బీజేపీ,  కాంగ్రెసేతర  ప్రభుత్వం  రావడం కష్టమన్నారు మాజీ ప్రధాని  దేవెగౌడ. రాష్ట్రాల్లో

Read More

అక్టోబర్ 1 నుంచి అలిపిరి మెట్ల మార్గం ప్రారంభం

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి వెళ్తుంటారు. నడుచుకుంటూ కొండపైకి ఎక్కి తమ మొక్కులు

Read More

జగన్​, షర్మిల పక్కపక్కనే కూర్చున్నా  మాటల్లేవ్ 

 వైఎస్సార్​ సమాధి వద్ద  బయటపడ్డ కుటుంబ విభేదాలు హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం వైఎస్  రాజశేఖర‌‌రెడ్డి కుటుంబ సభ్యు

Read More

ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. చవితి ఉత్సవాలకు బ్రేక్

అమరావతి: రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా మరికొంత కాలం

Read More

ఫ్లైఓవర్ పై అదుపుతప్పి రెయిలింగ్ ను గుద్ది ఆగిన ఆర్టీసీ బస్సు

డోన్ పాతబస్టాండులో తృటిలో తప్పిన ఘోర  ప్రమాదం కర్నూలు: డోన్ పట్టణం లోని పాతబస్టాండు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను

Read More

ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష

మహిళకు భూ పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించడంపై హైకోర్టు ఆగ్రహం అమరావతి: సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం చెల్లించే విషయంలో నిర్ల

Read More

చెరువులో దూకిన యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు మృతి

మైలవరం: ఏపీలోని కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానంటూ చెరువులో దూకిన యువకుడిని కాప

Read More

కృష్ణా నీళ్లలో మన వాటా పెరగలే

పంపకం నిరుటి లెక్కనే తెలంగాణకు 34%, ఏపీకి 66%  50% డిమాండ్​ చేసి.. 34%కే  ఓకే చెప్పిన మన సర్కారు వాడివేడిగా కృష్ణా బోర్డు మీటింగ

Read More

తిరుమల  శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం

 శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర

Read More