ఆంధ్రప్రదేశ్

సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా..8 మంది గల్లంతు

విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఓ చిన్నారి డెడ్ బాడీ దొరికింది. ముగ్గురు సురక్షితంగా ఒడ్డు

Read More

ఆనందయ్య మందుతో ప్రమాదం లేదు

కరోనాను అరికట్టేందుకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధంపై ఆయుష్ పరిశోదన చేస్తోంది. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య ఔషదంపై సీఎం జగన్మోహన్ రెడ్డి

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 96 మంది మృతి

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది మృతి సగానికి తగ్గిన టెస్టులు.. కేసులు తగ్గించే యత్నమా..? టెస్టులు తగ్గడంతో కొత్త కేసులు తగ్గుదల ఇవాళ 12 వేల

Read More

సంచలన తీర్పు: హైవే కిల్లర్లు 12 మందికి ఉరి

ఆంధ్రప్రదేశ్ లో సంచ‌ల‌నం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మం

Read More

ఆనందయ్యకు ప్రాణహాని ఉంది: సీపీఐ నారాయణ

కార్పొరేట్ మెడికల్ మాఫియా ఆనందయ్యకు వ్యతిరేకంగా పోరాడుతోంది ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది 70 వేల మందికి వైద్యం చేస్తే ఒక్కడిని చూపి

Read More

రైల్వే ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం

అనంత‌పురం జిల్లా: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జ‌రిగింది. అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి అత‌డి ముఠా చెన్నైలో జ

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 767 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొద్ది రో

Read More

నెల్లూరు అధికారుల సంరక్షణలో ఆనందయ్య

నెల్లూరు జిల్లా: ఆనందయ్య క‌రోనా మందు పంపిణీపై స‌స్పెన్స్ కొనసాగుతుంది. ఆనంద‌య్య ఔష‌ధంపై ప్ర‌భుత్వం తీరు వ్య‌తిరేకంగ

Read More

ఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి

అమరావతి: బ్లాక్ ఫంగస్ తో కృష్ణా జిల్లా నున్నలో చింతా వెంకటేశ్వరరావు (64) అనే వృద్ధుడు కన్నుమూశాడు. చికిత్స చేయించేందుకు ప్రయత్నించిన బంధువులకు బ్లాక్

Read More

ఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన

మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు:ఆనందయ్య ఐసీఎంఆర్ నివేదిక వచ్చాక ప్రభుత్వ సూచన మేరకు పంపిణీ: ఆనందయ్య అనవసర ఆరోపణలొద్దు.. మెడికల్ మాఫియాకు లొ

Read More

ఏపీ తెలంగాణ బార్డర్లో భారీగా నిలిచిన వాహనాలు

తెలంగాణ,ఆంధ్ర సరిహద్దులో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాసులున్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా 

Read More

ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి

అమరావతి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద

Read More

మొదట ఆంధ్రప్రదేశ్ లోనే సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు

సెకండ్ వేవ్ లో కరోనా సోకిన బాధితులు ఎక్కువగా ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా బాధితులను అన్నివిధాలకు సేవలందిస్తున్న సోనూసూద్..దీనిపై తీవ్

Read More