ఆంధ్రప్రదేశ్

కృష్ణా బోర్డు ఛైర్మన్ గా ఎంపీ సింగ్ నియామకం

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌గా ఎంపీ సింగ్‌ ను  నియమిస్తూ కేంద్ జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత

Read More

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 

ఘన స్వాగతం పలికిన టీటీడీ తిరుపతి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన

Read More

తిరుమలలో గది కావాలంటే.. బుకింగ్ ఈజీ

ఆరు చోట్ల గదుల బుకింగ్ కేంద్రాలు పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు మెసేజ్ ఫోన్ కు మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తే గది కేటాయింపు ఈనెల 12 ను

Read More

మంగళగిరి టోల్ గేట్ లో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు: మంగళగిరి మండలం కాజా టోల్ గేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టోల్‌ చెల్లించేందుకు ఆగిన ఓ లారీ హఠాత్తుగా మంటలంటుకుని  ఆహుతి అయి

Read More

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(మంగళవారం) తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు ఇవాళ(బుధవారం) మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,766 కేసులు నిర్

Read More

ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితాను సిద్ధం చేయండి

ఏపీ జిల్లాల వైద్యాధికారులకు హెల్త్ డైరెక్డర్ డాక్టర్  గీతా ప్రసాదిని ఆదేశాలు భవిష్యత్తులో మూడో వేవ్ కు అనుగుణంగా ముందస్తు చర్యలు: డాక్టర్ గీ

Read More

కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు

చిత్తూరు : చిన్నగోరంట్లపల్లెలోని కల్తీపాల తయారీ కేంద్రం పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కల్తీపాలు తయారుచేసే సంజీవరెడ

Read More

భర్తకు తల కొరివి పెట్టిన భార్య

కృష్ణా జిల్లా: అనారోగ్యంతో చెట్టంత కొడుకు చనిపోతే కడసారి చూపులు చూడడానికి రాలేదు ఆ తండ్రి. కనీసం తల కొరివి పెట్టేందుకైనా రావాలని కోరినా ససేమిరా అన్నాడ

Read More

మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించట్లేదు

కొన్ని ఆటంకాల కారణంగా ఔషధ పంపీణీ సవ్యంగా సాగటం లేదన్నారు కృష్ణపట్నం ఆనందయ్య. పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదన్నారు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత

Read More

ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కృష్ణపట్నం కు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య మందుకు..హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. కరోనా

Read More

ఏపీలో సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్

అమరావతి: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కాస్త సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కర్ఫ్పూ ఆంక్షలు ఇ

Read More

కొవిడ్ పేషెంట్లకు మందును ఫ్రీగా ఇస్తాం

కృష్ణపట్నం: కరోనాకు విరుగుడుగా తాను తయారు చేసిన మందును పాజిటివ్‌ పేషెంట్లకు ఉచితంగా అందిస్తానని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అన్నారు. ప్రతి జిల్లాలో

Read More

ఏపీలో కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,88

Read More