ఆంధ్రప్రదేశ్
జస్టిస్ ఫర్ పీఆర్సీ అంటూ టీచర్ల ఆందోళన
జీఓలు జారీ లోపు చర్చ లకు ఆహ్వానించాలి గతంలో ఏ పీఆర్సీ లో లేని సంప్రదాయాలను 11వ పీఆర్సీలో తెచ్చారు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలి: పీఆర్సీ కన్వేయ
Read Moreఏపీలో కొత్తగా 425 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా 113 మంది కరోన
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు వేలల్లో నుంచి వందలకు పరిమితం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
Read Moreమౌనమే ప్రేమ భాష.. మాటలు రాకున్నా ఇన్స్టా ఒక్కటి చేసింది
ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రాంతం, కులం, మతం అన్న భేద భావాలు ఉండవు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు.. మాటలు రాకున్నా మౌనమే భాష అవుతుంది! వారికి ఏ సమస్య
Read Moreవిజయవంతంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయ
Read Moreవిభజన చట్టంలోని అంశాలపై సమావేశం
ఏపీ పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వర్చువల్ గా భేటీ అయ్యింది. ఏపీ ప్రభుత్వం వేసిన కేసులు ఉపసంహరించుకుంటే
Read Moreఏపీలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22339 మందికి పరీక్షలు చేయగా... 528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవి
Read Moreసినిమా థియేటర్లలో 100% సీటింగ్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి ఊరట కలిగించేలా మరో నిర్ణయం తీసుకుంది. రేపటి (శుక్రవారం) నుంచి రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు
Read Moreకేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. విజయవాడ ఇందిరాగాంధీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క
Read Moreశ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ
రెండేళ్ల కిందట నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవన్ లో TTD ధర్మకర
Read Moreఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కీలక పదవి
అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా కంట్రోల్ లోకి వస్తోంది. రోజు వారీ కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24,663 శాంపిల్స్ పరీక్షించగా.. 675 మం
Read Moreఅంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన
తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అభివృద్ధికి టీటీడీ శ్రీకారం చుట్టింది. కొండపై ఆకాశగంగలో అన్ని ఏర్పాట్లతో భూమి పూజ నిర్వహించారు. హనుమంతుడి జన్మస
Read More












