ఆంధ్రప్రదేశ్
ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్ కవర్ రిలీజ్
కాకినాడ: గోదారోళ్ల ప్రత్యేక మిఠాయి ఆత్రేయపురం పూత రేకులు పేరు చెబితే తెలియని వాళ్లు అరుదు. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల ఘనతను
Read Moreరెండు బైకులు ఢీ.. చిన్నారి సహా ముగ్గురి మృతి
కడప: స్పీడ్ గా వెళ్తూ బైకును అదుపుచేయలేక మరో బైకును ఢీకొట్టిన ప్రమాదంలో చిన్నారి సహా మొత్తం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని
Read Moreకొండపైన పూజలు చేస్తూ జారిపడి పూజారి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండలం గంపమల్లయ స్వామి కొండపై అపశృతి చోటు చేసుకుంది. కొండ అంచున పూజలు చేస్తున్న పూజారి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెం
Read Moreకరోనా ప్రభావం తగ్గిన వెంటనే టూరిజం అభివృద్ధి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ: కరోనా ప్రభావం తగ్గిపోయిన వెంటనే అంటే వచ్చే జనవరి 1 నాటికి దేశంలో పర్యాటక రంగాన్ని మర
Read Moreకేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప గాయం
విజయవాడ: కేంద్ర టూరిజం వ్యవహారాల శాఖా మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప గాయం అయింది. జన ఆశీర్వాద యాత్ర కోసం ఆయన గురువారం విజయవాడకు వచ్చారు. నిన్న తిరుపతిలో
Read Moreమోడీ వచ్చాకే ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన
ఒక్క రూపాయి అవినీతి లేని ప్రభుత్వం బీజేపీ నడుపుతోంది విజయవాడ జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ: ఢిల్లీలో లాబీయింగ్ లేని
Read Moreసమర్థపాలన అందిస్తున్న మోడీకే ప్రజల ఆశీస్సులు
జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి: దేశంలో సమర్థ పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకే ప్రజల ఆశీస్సులు కొనసా
Read Moreతిరుపతిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
మూడు కిలోమీటర్ల మేర బిజెపి శ్రేణుల పాదయాత్ర తిరుపతి: కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి
Read Moreగ్యాస్ కట్టర్ రంపం బ్లేడుతో బ్యాంకు దోపిడీ.. దొంగ అరెస్ట్
గుంటూరు: పలుమార్లు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం గ్యాస్ కట్టర్, రంపం బ్లేడు ఉపయోగించి బ్యాంకు దోపిడీ చేసిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బ
Read Moreబీటెక్ స్టూడెంట్ హత్యపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
న్యూఢిల్లీ: బీటెక్ విద్యార్థిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజున
Read Moreసీఎస్ను మేమే జైలుకు పంపొచ్చా..
ఆంధ్రా సర్కార్ది తప్పే సంగమేశ్వరం పనులపై ఎన్జీటీ ఫైర్ ఫొటోలు చూస్తుంటే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తోంది ఏపీ
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాజ్ భవన్ లో గవర్నర్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న ముఖేష్ కుమార్ మీనా
Read Moreఎల్లుండి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దశలవారీగా స్పర్శ దర్శనాలు 7 విడుతలుగా అభిషేకాలు, 4 విడుతలుగా సామూహిక అభిషేకాలు, మూడు విడుతలుగా వీఐపీ బ్రేక్ దర్శనాలు &
Read More












