ఆంధ్రప్రదేశ్

ఏపీ లాక్ డౌన్ టైమింగ్స్ మారలేదు

అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ వేళల్లో (టైమింగ్స్) ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్

Read More

ఎల్లుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష టీడీపీ ప్రకటన  సమావేశాలు పెట్టకపోతే ప్రభుత్వం కూలిపోతుందనే ఆందోళనతోనే పెడుతున్నారు: టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత

Read More

బ్లాక్​ ఫంగస్​ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మరో

Read More

కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం

ఏపీ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు 10లక్షల సాయం ప్రకటించింది ఏపీ సర్కార్. కరోనాతో పేదలు చనిపోతే వారి పిల్లలు

Read More

ఇద్దరు పిల్లలను చంపి గొంతు కోసుకున్న తల్లి

ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో ఘటన భర్తతో కొట్లాడి దారుణానికి ఒడిగట్టిన తల్లి ఆదిలక్ష్మి బాధతో ఆర్తనాదాలు చేయడంతో గుర్తించిన ఇరుగు పొర

Read More

బిచ్చగాడు మృతి.. అతని పెట్టెనిండా డబ్బులే

తిరుమలలో బిచ్చమెత్తుకుని జీవిస్తున్న శ్రీనివాసాచారి అనారోగ్యంతో బిచ్చగాడు మృతి చెందాడు. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే&nbs

Read More

గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు రఘురామకృష్ణరాజు తరలింపు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం గుంటూరు జైలుకు చేరుకున్

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు

గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్త

Read More

ఏపీలో ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి బ్లాక్ ఫంగ‌స్

అమ‌రావ‌తి: ఏపీ ప్ర‌జ‌ల కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌ల కొంత మందికి క‌

Read More

రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపాలని ఆదేశం న్యూఢిల్లీ: ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ

Read More

ద‌త్త‌త గ్రామాల‌కు మ‌రోసారి మ‌హేష్ సాయం

ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి మంచి మ‌న‌సు చాటుకున్నాడు. శ్రీమంతుడు సినిమా తరహాలో మహేష్ బాబు ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణ‌లోని సిద్ధాపురం

Read More

జగన్.. మీకిదే చివరి ఛాన్స్: సీబీఐ కోర్టు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈనెల 26కు సీబీఐ కోర్టు వాయిద

Read More

ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని  సీఎం జగన్ ఆదేశించారు. కరోనా తీవ్రత తగ్గాలంటే కనీసం నాలుగు వారాలు  కర్ఫ్యూ ఉండాలన్నారు. కర్ఫ్

Read More