ఆంధ్రప్రదేశ్
స్పాట్ లో ఉన్నవారు అడ్డుకుని ఉంటే రమ్య బతికేది
గుంటూరు డీఐజీ రాజశేఖర్ బాబు నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య ను పాశవికంగా హత్య చేసిన న
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టులాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉద్యమబాట
Read Moreగుంటూరులో బీటెక్ స్టూడెంట్ ను పొడిచి చంపిన యువకుడి అరెస్ట్
గంటల వ్యవధిలో నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల సమయంలో అందరూ చూస్తుండగా దాడి నాలుగు అడుగుల దూరంలోనే అందరూ ఉన్నా.. ఏ ఒక్
Read Moreఉపాధి పనిపై వెళ్లిన ప్రియుడు మృతి.. విషయం తెలిసి ప్రియురాలి ఆత్మహత్య
నెల్లూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాపాళెం సమీపంలోని గ్రామనత్తంలో ఘటన నెల్లూరు: ఉద్యోగం కోసం వెళ్లిన ప్రియుడు చనిపోయాడని తెలుసుకుని అతని ప్రియ
Read Moreఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ మరోవారం పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి నివారణలో భాగంగా రాత్
Read Moreఏపీలో ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కోసం సమిష్టి ఉద్యమం
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఉమ్మడిగా నిరసన ప్రదర్శనలు అమరావతి: ఏపీలో ప
Read Moreమా కుటుంబానికి భద్రత కల్పించండి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న సమయంలో.. ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా
Read Moreఅంతర్వేదిలో ముందుకొచ్చిన సముద్రం
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో తీరంలోని రెండు షాపులు ధ్వంసమయ్యాయి. ముందుకు చొచ్చుకువ
Read Moreవ్యాపారాల్లో నష్టపోయిన వారిపై విగ్రహాల ముఠా టార్గెట్
మహిమ గల విగ్రహాల పెట్టుకుంటే కష్టాలన్నీ పోతాయని మోసగిస్తున్న ముఠా అరెస్ట్ చేసిన విజయనగరం జిల్లా పోలీసులు విజయనగరం: వ్యాపారాల్లో నష్టపో
Read Moreకుటుంబ సమేతంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా
శ్రీశైలం: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనం కోసం ఆలయాన
Read MoreGSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం
ఇస్రో చేపట్టిన GSLV – F 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రయోగం ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా
Read Moreరేపు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా
కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు (గురువారం) ఏపీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుక
Read MoreAP: స్కూళ్ల కోసం పంపిన కంప్యూటర్లు మాయం
స్కూల్ కాంప్లెక్స్ నిధులు.. ఎమ్మార్సీ నిధులు కూడా బొక్కేశారు సర్కారీ స్కూళ్లకు పంపాల్సిన కంప్యూటర్లను అధికారులు పప్పులు బెల్లాల్లా పంచుకున్నారు
Read More












