ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవిత బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పరిహారం మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర
Read Moreఅంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి
2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం కొన్ని చోట్ల వెనక్కు... మరికొన్ని చోట్ల ముందుకు కాకినాడ: తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
విశాఖపట్టణం: రైతు పొలాన్ని సర్వే చేయడానికి 11వేలు లంచం తీసుకుంటూ పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. బ్రాంద
Read Moreకృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ
కృష్ణా నీళ్లల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనను తాము ఒప్పుకోబోమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ వాటర్ ఇయర్లో తమకు
Read MoreAP: 10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో
ప్రకాశం జిల్లా: ఒంగోలు మండలం ముక్తినూతలపాడు వీఆర్వో పి.రమాదేవి బుధవారం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు.
Read Moreస్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థికి కరెంట్ షాక్
అమరావతి: స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న పదో తరగతి విద్యార్థి గోపీచంద్ (15) కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కృష్ణా జిల్లా నందిగామలోని అనాసాగరం జి
Read MoreAP: పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్
అమరావతి: పిల్లల్లో న్యూమోనియా మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమం
Read Moreరేపట్నుంచి 5 రోజులు కుటుంబంతో జగన్ టూర్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపట్నుంచి ఐదు రోజులపాటు కుటుంబంతోనే గడపాలని నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లయి పాతికేళ్లు నిండనున్న నేపధ్యంలో ఈ ఐదురోజు
Read Moreసీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పు వాయిదా
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసులో
Read Moreవధువును తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి
మరికొన్ని గంటల్లో పెళ్లి.. మండపానికి పెళ్లికూతురును ఆటోలో తీసుకొని దగ్గరి బంధువులు బయలుదేరారు. కాసేపట్లో మండపానికి చేరుకుంటారనగా.. ఊహించని విధంగా ప్రమ
Read Moreపోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ.. నలుగురు పోలీసుల మృతి
శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం రంగోయి సున్నా దేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ. ఆర్. పోలీ
Read Moreశ్రీశైలం ఆలయానికి ఐఎస్ఐ గుడ్ హైజనిక్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్
రాష్ట్రంలో జీ హెచ్ పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్
Read Moreపెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
గుంటూరు: పల్నాడులో ప్రేమజంట ఆత్మ ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి వ
Read More












