ఆంధ్రప్రదేశ్
సంగమేశ్వరం పనులపై ఎన్జీటీలో పిటిషన్
ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్, వెలుగు: ఎన్జీటీ తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్
Read Moreసంగమేశ్వరం కాంట్రాక్టర్ కు టార్గెట్ పెట్టిన ఏపీ సర్కార్
ఏడాదిన్కరలో సంగమేశ్వరం కంప్లీట్ కావాలె వర్క్ ఏజెన్సీకి టార్గెట్ పెట్టిన ఏపీ సర్కార్ 2022 జూన్ నాటికి నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయం ఎర్త్ వర్క్ స్పీడప్ చ
Read Moreసంగమేశ్వరం పనులు ఆపాలని ఆదేశించినం
సీఎం కేసీఆర్ కు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ లెటర్ పర్మిషన్ తీసుకున్నాకే ప్రాజెక్టుల పనులు చేపట్టాలి కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పనులకు కూడా అనుమతులు తప్ప
Read Moreఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్ల నగదు పట్టివేత
కర్నూల్: కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. కర్నూల్ సమీపంలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్లను పోలీసులు స్వాధీ
Read Moreఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. సాయి మనోజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ సెమిస్టర్ పరీక్
Read Moreతిరుమలలో ఏకాదశి ఆన్ లైన్ కోటా విడుదల
తిరుమల: భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (రోజుకు దాదాపు 20
Read Moreవృద్ధులు, చిన్నపిల్లలకు శ్రీవారి దర్శనం: TTD
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (TTD) పలు ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్
Read Moreఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంలోని యువతికి ఉద్యోగం
కర్నూలు: పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులలోని ఒక యువతికి ఉద్యోగ నిమయాకపత్రాన్ని జిల్లా క
Read Moreఏలూరు ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వింత వ్యాధి ప్రబలుతుండడానికి ప్రధాన కారణాలేమిటన్నది నిగ్గు
Read Moreసత్యదేవుని సన్నిధిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్.. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సిం
Read Moreఏలూరులో వింత వ్యాధితో మరో ఇద్దరి మృతి
బాధితుల సంఖ్య 587, కోలుకుని ఇంటికి వెళ్లినవారు-51 పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్ద
Read Moreవీడియో: టోల్ గేట్ సిబ్బందిపై మహిళా నాయకురాలి దాడి
నన్నే టోల్ ఫీజు చెల్లించమంటారా?.. తోసేసి చెంప ఛెళ్లుమనిపించిన లేడీ లీడర్ గుంటూరు: నన్నే టోల్ ఫీజు చెల్లించమంటారా?.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ మ
Read Moreకృష్ణా నది వరద నీటి వాడకంపై ఏపీ పాతపాట
ఆ 90 టీఎంసీలను లెక్కించొద్దు కేఆర్ ఎంబీకి తేల్చిచెప్పిన ఏపీ వరద రోజుల్లో నీటి వాడకంపై పాత పాట ఈనెలాఖరు వరకు 46 టీఎంసీలు ఇవ్వాలని ఇండెంట్ హైదరాబాద్
Read More












