ఆంధ్రప్రదేశ్
గల్ఫ్ లో చిక్కుకున్నోళ్లను తీస్కరావాలె
సొంతరాష్ట్రానికి ఎట్ల రావాలో తెలియక ఇబ్బంది పడుతున్నరు సామాజిక కార్యకర్త గంగుల మురళీధర్రెడ్డి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల నుం
Read Moreసంగమేశ్వరం పనులు చేస్తలేం.. ఎన్జీటీ ఎదుట ఏపీ బుకాయింపు
ప్రిపరేటరీ వర్క్స్, స్టడీ మాత్రమే చేస్తున్నట్లు వాదన పనులు చేస్తలేమని అఫిడవిట్ వేయాలన్న ఎన్జీటీ దాన్ని చూసి ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసు
Read Moreక్లాస్ రూమ్లోనే విద్యార్థినికి తాళి కట్టే యత్నం.. ఆపై ఆత్మహత్యాయత్నం
కాకినాడ: పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధినికి క్లాస్ రూమ్ లోనే ఓ యువకుడు తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అదే క్లాస్ లో ఉన్న విద్యార్ధిని సోదరుడు
Read Moreఏపీలో మొదలైన సమగ్ర భూ సర్వే
ఏపీలో భూముల రీ సర్వే మొదలైంది. ‘ వైఎస్సార్- జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా తక్కె
Read Moreరాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ
పనులు జరపడం లేదని.. కేవలం సన్నాహాలు.. అధ్యయనాలు మాత్రమే చేస్తున్నామన్న ఏపీ ప్రభుత్వ సీనియర్ లాయర్ వెంకటరమణి చెన్నై: రాయలసీమఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక
Read Moreజగన్ బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేసిన రోజా
పేద అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటన చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్ ను రెడీ చేసుకు
Read Moreప్రేమ వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు: ప్రేమిస్తున్నానంటూ ఓ పోకిరీ చేస్తున్న వేధింపులు భరించలేక ఓ అమాయకురాలైన బాలిక అర్థాంతరంగా తనువు చాలించింది. ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆ
Read Moreవాటర్ హీటర్ షాక్ కు తల్లీ, ఇద్దరు కుమారులు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో వాటర్ హీటర్ షాక్ తో తల్లీ ఇద్దరు కూమారులు మృతి చెందడం కలకలం రేపింది. ఇంట్లో వాటర్ హీ
Read Moreహోటళ్లు, థియేటర్లకు 15 లక్షల వరకు రీస్టార్ట్ ప్యాకేజీ
తుఫాను బాధిత రైతులకు రూ.718 కోట్లు కౌలురైతులు సహా ప్రతి రైతు ఖాతాలో మూడో విడత రైతు భరోసా సొమ్ము ఏపీ కేబినెట్ నిర్ణయాలు అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వై
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్2లో అగ్ని ప్రమాదం జరిగింది.లాడిల్ తెగడంతో ఉక్కు నేలపై పడింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలర
Read Moreసంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే సంగమేశ్వరం (రాయలసీమ ఎత్తిపోతల) ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ప్రాజెక్టు పనులను నిలుపుదల చ
Read Moreఒకే చోట రెండు ప్రమదాలు..ఐదుగురు మృతి
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం హైవేపై శుక్రవారం రాత్రి ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు చనిపోయారు. టూ వీలర్ వెహికల్ పై వె
Read Moreప్రమాద స్థలిని పరిశీలిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. కారు, లారీ ఢీకొని ముగ్గురు మృతి
Read More












