ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో 35 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసల సంఖ్య 9 లక్షల 76 వేల 987 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 3,116 మంది కరోనా నుంచి కొలుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 9 లక్షల 15వేల 626 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 53,889 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో కోటి 57లక్షల 53 వేల 679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు
- ఆంధ్రప్రదేశ్
- April 21, 2021
లేటెస్ట్
- Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!
- Sharwa 37 Title: బాలకృష్ణ హిట్టు టైటిల్తో వస్తోన్న.. శర్వానంద్ కొత్త సినిమా !
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ జైలుకు వెళ్లాల్సింది హరీశ్ : రఘునందన్ రావు
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- చేవెళ్ల రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డుమ్మా
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..