ఆంధ్రప్రదేశ్

పెద్దలు ఒప్పుకోలేద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ప్రేమజంట

చిత్తూరు జిల్లా కుప్పం-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో విషాదం జ‌రిగింది. ఓ ప్రేమ జంట వ్య‌వ‌సాయ నీటికుంట‌లో ప‌డి మృతి చెందారు. కోలార్ జిల్లా బంగారుపేట మండలం

Read More

ఏపీలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత

Read More

చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే

సీఎం జగన్ చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా, పారదర్శకంగా రాజకీయాలు నడపడం చూస్తున్నామన్నారు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా . కానీ చంద్రబాబు జీవితం మ

Read More

ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన వాహనాన్ని విరాళ‌మిచ్చిన‌ మంత్రి

ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళంగా అందించారు కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట

Read More

గంజాయి మత్తులో బెజవాడ విద్యార్థులు

విజయవాడ: విజయవాడ విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గత రెండురోజుల్లో టాస్క్‌ఫోర్స్‌ జరిపిన స్పెషల్‌ డ్రైవ్‌లో 55 మంది విద్యార్ధుల‌ను పోలీసు

Read More

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని  వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొం

Read More

ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు

హైదరాబాద్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఇందులో 16,000

Read More

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు (కేఆర్‌‌ఎంబీ) ఆ రాష్ట్రానికి

Read More

నాటు బాంబు పేలుడులో గాయపడ్డ బాలుడి మృతి

కర్నూలు: అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో మొన్న జరిగిన నాటు బాంబు పేలుడులో గాయపడ్డ వరకుమార్ (13) అనే బాలుడు చనిపోయాడు. స్కూల్ పక్కనే దాచి ఉంచిన నాటు బ

Read More

ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్?

అనంతపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువతి చివరకి తన కొడుకుని మోసం చేయడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘట

Read More

ఇవాళ్టి ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు

Read More

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమ

Read More

సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.  సకటాసుర వధ అలంకా

Read More