ఆంధ్రప్రదేశ్
సరుకు లోడింగ్లో కొత్త రికార్డులు
గతేడాది కంటే 58% ఎక్కువ రవాణా హైదరాబాద్ రైల్వే డివిజన్ ఘనత హైదరాబాద్, వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్లో ఈ ఆర్థిక సంవత్
Read Moreగోదావరి మిగులు జలాలన్నీ మావే
ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్లో మరోసారి ఏపీ వాదన అవసరాలు తీరాకే కావేరికి మళ్లించాలని డిమాండ్ గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టును పోలవరం నుంచి చేపట్టాలని సూచన
Read More35 ఏళ్లు నిండిన వాలంటీర్లు ఇంటికే..
ఉత్తర్వులు జారీచేసిన సంస్థ కమిషనర్ జిల్లాలో వందల సంఖ్యలో వలంటీర్లకు ఇక ఉద్వాసనే మూణాళ్ల ముచ్చటగా ముగియనున్న వలంటీర్ల సేవలు ఏపీలో 35 ఏళ్లు నిండిన వా
Read Moreఏపీలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నో
అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో తలపెట్టిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ
Read Moreఏలూరులో అస్వస్థకు కారణాన్ని వెల్లడించిన ఎయిమ్స్
ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు
Read Moreధర్మాధికారి రిపోర్టు అమలు చేయాల్సిందే
కరెంటు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కరెంటు ఉద్యోగుల విభజనలో ధర్మాధికారి రిపోర్టును అమలు చేసి తీరాల్సిం
Read More86 టీఎంసీలు ఇవ్వండి:కేఆర్ఎంబీకి తెలంగాణ ఇండెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల కోసం డిసెంబర్ నెలాఖరు వరకు 86 టీఎంసీలు వాడుకునేందుకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని కేఆర్ఎంబీకి తెలంగాణ
Read Moreశ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి
కర్నూలు: భూ కైలాసగిరి అయిన శ్రీశైల క్షేత్రంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనువిందు చేసింది. కార్తీక నాలుగవ సోమవారం సం
Read Moreఏలూరులో వింత రోగ బాధితులను పరామర్శించిన జగన్.. రేపు విచారణ చేయనున్నకేంద్ర బృందం
పశ్చిమ గోదావరి జిల్లా: వింత రోగంతో అస్వస్థతకు గురై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ
Read Moreఏలూరులో పెరుగుతున్న వింత రోగం బాధితుల సంఖ్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య 341కి చేరింది. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. 9మందిని వ
Read Moreలారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో ఇవాళ(సోమవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమ
Read Moreఏపీలో 667 కరోనా కేసులు, 9 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 667 కరోనా కేసులు నమోదయ్యయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ తో కొత్తగా 9 మంది మృతిచెందారని చెప్పింది. దీంతో కేసుల సం
Read Moreఏలూరులో అంతు చిక్కని వ్యాధి.. 100 మందికి పైగా అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఒక్కసారిగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు, కళ్లు తిరగడం,వాంతులు ,సొమ్మసిల్లి వం
Read More












