ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు
శ్రీశైలం జాలాశయం.. వరద నీళ్లు రావటంతో చేపల వేట షురూ చేశారు మత్స్యకారులు. అందరూ కుర్రోళ్లే. తెప్పలపై చేపల వేట చేస్తున్న వీళ్ల మధ్య మాటమాట పెరిగింది. ఇద
Read Moreవరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు : బనకచర్ల గైడ్ లైన్స్ కు విరుద్దమన్న వెదిరె శ్రీరామ్
వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్.. ట్రిబ్యునల్ అవార్డు, సీడబ్ల్యూసీ గైడ్లైన్స్కు పూర్తి విరుద్ధమని వెదిరె శ్ర
Read Moreబనకచర్ల కంటే గోదావరి.. కావేరీ లింక్ బెటర్ : జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్
పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటిక
Read Moreఏపీలో బనకచర్ల వ్యతిరేక ఉద్యమం..కాంట్రాక్టర్ల కోసమే అంటూ విమర్శలు
బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నా ఏపీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. లక్షల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించినా ప్రయోజనం లేదు.. పైగా అ
Read Moreబనకచర్ల కోసం ఏపీ రూ.82వేల కోట్ల అప్పుకు రెడీ
హైదరాబాద్, వెలుగు: పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తు
Read Moreబనకచర్ల ఏపీకి గుదిబండే..మేఘా కంపెనీ కోసమే అంటున్న ఏబీ వెంకటేశ్వరరావు
బనక చర్ల ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చు ఏపీ ప్రజలకు గుదిబండలా మారుతుంది.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే చేపట్టే ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి ప్రయో
Read Moreచిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం.. యువతిపై అడవి పందుల దాడి.. తీవ్ర గాయాలు..
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది.. ఆవులకు గడ్డి కోయడానికి పొలానికి వెళ్తున్న యువతిపై అడవి పందులు దాడి చేశాయి. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యా
Read Moreఅక్టోబర్ నెలలో తిరుమలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా..? ఆన్లైన్లో దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే..
అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన కోటా విడుదల వివరాలు వెల్లడించింది టీటీడీ. అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాను జులై 19న ఉదయం 10 గంటలకు
Read Moreపెద్దాపురం సిల్క్ చీరలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ నేషన్... వన్ ప్రొడక్ట్ అవార్డ్
జాతీయస్థాయిలో పెద్దాపురం సిల్క్ చీరల పేరు మరోసారి మార్మోగింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి. చేనేత &nbs
Read Moreశ్రీశైలం గేట్లు మూసివేశారు : పై నుంచి తగ్గిపోయిన వరద
శ్రీశైలం జలాశయానికి కొనసాగిన వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువ నుండి వరద ప్రవాహం తగ్గడంతో.. ప్రాజెక్టు అధికారులు గేట్లు మూసివేశారు. క
Read Moreచిత్తూరు జిల్లాలో తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసిన కొడుకు.. విచారణలో తేలిన ట్విస్ట్ ఏంటంటే..
చిత్తూరు జిల్లాలో మహిళను కరెంటు స్తంభానికి కట్టేసిన ఘటన చోటు చేసుకుంది. పొలంలో ఉన్న కరెంటు స్తంభానికి మహిళను కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ
Read Moreతిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి రైల్వేస్టేషన్ లో ప్రమాదం. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు వచ్చాయి. ఈ మంటలు చాలా ప్రాంతం వరకు కనిపించటం.. నల్లటి పొగ చుట్ట
Read Moreబిట్స్ పిలానీ విస్తరణకు రూ.2వేల 200 కోట్లు.. అమరావతిలో AI+ క్యాంపస్
BITS Pilani Amaravati: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రస్తుతం బిట్స్ పిలానీ సంస్థకు చాన్స్&z
Read More












